‘ సిఎం కేసిఆర్ ఒక చరిత్ర కారుడు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఆయన పెట్టిన ప్రతి పథకం చరిత్ర సృష్టించేదే. ప్రతి పథకం పేదలకు ఉపయోగపడేదే. తెలంగాణ సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడేదే. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం, అనేక మంది అమరుల త్యాగం కూడా కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కేసిఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని …
Read More »రాహుల్ హైదరాబాద్ వస్తే మాకేంటి..ఎర్రగడ్డకు వస్తే మాకేంటి..!
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావుడి, విమర్శలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. “రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తే ఏంటి..??ఎర్రగడ్డకి వస్తే మాకు ఏంటి…??టీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్మిషన్ను ఎందుకు అడ్డుకుంటారు?.. తెలంగాణ లో ఒక ఎమోషన్ రెచ్చగొట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది….రాష్ట్రంలో లో …
Read More »టీఆర్ఎస్ను విమర్శించే హక్కు కాంగ్రెస్కు ఉందా…
తెలంగాణ రాష్ట్ర సమితినపై విమర్శలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని అయినా వారు తీరు మారడం లేదన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో జేడీయూకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నాయకుడు, బీహార్ సీఎం నితీశ్కుమార్ సీఎం కేసీఆర్కు ఫోన్ చేశారని బాల్క సుమన్ గుర్తు …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయంతో…రజకుల జీవితాల్లో కొత్త రికార్డ్..!
తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వచ్చింది? అని ప్రశ్నించే వారికి ఓ జవాబు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పనులను రజకులకే అప్పగించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రజక యువకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం …
Read More »హైదరాబాద్ నగరవాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ నగర వాసులకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుభవార్త తెలిపారు.నగరవాసులు ఎంతోకాలంగా ఎదిరి చూస్తున్న అమీర్పేట్ – LBనగర్ మెట్రోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనునట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ LB నగర్-కామినేని ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్,మహేందర్ రెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి …
Read More »వరికోలు గ్రామంలో పర్యటించిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది..
తను పుట్టిన గడ్దకు ..పెరిగిన గ్రామానికి .నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలంటే కావాల్సింది పదవులు కాదు .మంచి మనస్సు అని ఏకంగా తన గ్రామాన్నే దత్తత తీసుకోని త్రాగునీటి వ్యవస్థ నుండి సాగునీటి వ్యవస్థ వరకు .బడికేళ్ళే పొరగాడి దగ్గర నుండి డీగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత కోసం.. పండు ముసలవ్వ దగ్గర నుండి రైతన్న వరకు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమమే …
Read More »ముందస్తు ఎన్నికల సంకేతాలకు బలం చేకూరుస్తున్న ఈసీ కార్యక్రమాలు..!
2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్లను సమకూర్చుకోవడంపై …
Read More »సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యక్తిగతంగా అభ్యర్థించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం వివరించి, మద్దతు కోరారు. పార్టీ …
Read More »బుడుగు కాదు పిడుగు…
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ పాఠశాలో 5వ తరగతి చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన అర్జున్ ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగావర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేతృత్వంలోని అరూరి గట్టుమల్లు మోమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత శిక్షణ తరగతుల్లో ఆచార్య …
Read More »ఆధార్ కార్డుతో నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనుసంధానంలో తెలంగాణ ముందంజ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిన్న శుక్రవారం ఒక ప్రవేటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ దిలిప్ కుమార్.ఆయన మాట్లాడుతూ మన దేశంలో నర్సింగ్ వ్యవస్థలో చాలా మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. 1947 నుండి నేటి వరకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారి సంఖ్యా ఇరవై లక్షలు మాత్రమే. కానీ మన దేశ జనాభా దాదాపుగా 130 కోట్లు..మన …
Read More »