Home / Tag Archives: trsmp

Tag Archives: trsmp

TRS Mp నామా నాగేశ్వరరావు కుమారుడుపై దాడి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ..లోక్ సభ పక్ష నేత  నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వితేజపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పృథ్వి ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన దుండగులు కారులోకి ఎక్కారు. కత్తితో నామా కుమారుడిని బెదిరించి రూ.75వేలు ఎత్తుకెళ్లారు. దాడి ఘటనపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More »

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై ప్రివిలేజ్ నోటీసు

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. అనంత‌రం స‌భ నుంచి వాకౌట్ చేశారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని బిశ్వేశ్వ‌ర్ తుడు అబ‌ద్ధాలాడి, పార్ల‌మెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. గిరిజ‌నుల‌కు, …

Read More »

TRS Mp కె. కేశవరావు కి కరోనా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కరోనా బారినపడ్డారు. RTPCR పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే ఆయన నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారి సలహా మేరకు ఇంటికి వెళ్లి క్వారంటైన్లో ఉన్నారు.

Read More »

TRS Mp రంజిత్ రెడ్డి కి కరోనా

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి నిన్న కరోనా నిర్ధారణ అయిన సంగతి తెల్సిందే..ప్రస్తుతం ఆయన హోంఐసోలేషన్లో ఉన్నారు.. తాజాగా టీఆర్ఎస్ కి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృంద ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఎర్రబెల్లి, రంజిత్ రెడ్డికి పాజిటివ్ రావడంతో అధికార పార్టీ …

Read More »

పండుగలా టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది వేడుకలు

టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది వేడుకలను పండుగలా జరుపుకుందామని ఎంపీ సంతోష్‌ కుమార్‌ అన్నారు. ఎంపీ రంజిత్‌ రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పార్టీ నాయకులతో కలిసి హైటెక్స్‌లో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 20 ఏండ్ల ప్రస్థానం గర్వించదగిన క్షణాలు అని చెప్పారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ వెంట ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఉన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ …

Read More »

కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయండి

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి పేర్కొన్నారు. లోక్‌స‌భ‌లో 377 నిబంధ‌న కింద ఈ అంశాన్ని ఎంపీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ‌ద్ద కొన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తే టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. కాళేశ్వరం ఆల‌యం నుంచి ల‌క్ష్మీ బ‌రాజ్ వ‌ర‌కు 22 కిలోమీట‌ర్ల మేర బ్యాక్ వాట‌ర్ …

Read More »

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే త‌న‌కు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని స్ప‌ష్టం చేశారు. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. ఒక వేళ బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటే …

Read More »

వివేక్ కోటి మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ జోగినపల్లి

ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, తమిళ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న వివేక్.. ఆ సంకల్పంలో భాగంగా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం …

Read More »

సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎంపీ రంజీత్ రెడ్డి

చేవెళ్ల మండలం పరిధిలోని బాధితులకు సీఎం సహాయ నిధి క్రింద నాలుగు లక్షల రూపాయల చెక్కును గురువారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజీత్ రెడ్డి అందజేశారు.గొల్లగూడెం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్ యాదవ్ కుమారుడు శ్రీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నరని స్థానిక యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీ కాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న ఎంపీ రంజీత్ రెడ్డి.చికిత్స కు కావలసిన మొత్తం కట్టలేని స్థితిలో వున్న వారి కుటుంబ …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన మొదటి సారి నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటితే ఈనాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటించి దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat