Home / Tag Archives: trswp (page 106)

Tag Archives: trswp

Huzurabad By Poll-బీజేపీకి షాక్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటి చేస్తున్న పార్టీ అయిన బీజేపీ నుంచి అధికార పార్టీ  టీఆర్ఎస్‌లోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు తాము తోడుంటామంటూ యువ‌త గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈక్రమంలో జ‌మ్మికుంట ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగాల‌తో మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్   ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు …

Read More »

రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మనదే కీలక పాత్ర

గతంలో మాదిరిగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచన లేదు. మన ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులున్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం. అనేక …

Read More »

పది లక్షల మందితో తెలంగాణ విజయ గర్జన సభ

వచ్చే నెల 15న వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన సభను అద్భుతంగా నిర్వహించుకుందాం. దీని కోసం ఎక్కడిక్కడ నాయకులు, కార్యకర్తలు కథానాయకులై పనిచేయాలి. 14 ఏండ్ల తెలంగాణ పోరాటం, ఏడేండ్లలో రాష్ట్రం సాధించిన ఘన విజయాలను ఈ సభ ద్వారా ప్రజల ముందు ఉంచేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాలి. గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆ గ్రామసర్పంచ్‌ నేతృత్వంలో ప్రతీ గ్రామం నుంచి వాహనాలను సమకూర్చుకొని.. గ్రామ బ్యానర్‌తో విజయగర్జన సభకు తరలివచ్చేలా …

Read More »

ముందస్తు ఎన్నికలకు వెళ్ళం:సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది.హుజురాబాద్‌ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌ చర్చించారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.హుజరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హుజరాబాద్‌లో సభ నిర్వహించడానికి సమావేశంలో నిర్ణయించారు. హుజురాబాద్‌లో విజయం మనదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన …

Read More »

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేటి నుండి నామినేషన్లు

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ ఎన్నిక నిర్వహణ కోసం రిటర్నింగ్‌ అధికారిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ఎం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ఆయన ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలచేస్తారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ గ్రామ, మండల, పట్టణస్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక …

Read More »

5వేల కుటుంబాల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు క‌ట్టిస్తా-గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌

 ఈట‌ల నిర్ల‌క్ష్య ధోర‌ణివ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క కుటుంబానికి కూడా డ‌బుల్ బెడ్ రూం ఇల్లు రాలేద‌ని, త‌న‌ను గెలిపిస్తే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఐదు వేల నిరుపేద కుటుంబాల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు క‌ట్టిస్తాన‌ని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. క‌మ‌లాపూర్ మండ‌లం దేశ‌రాజ్‌ప‌ల్లెలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పేర్యాల రవీందర్‌రావుతో క‌లిసి శ‌నివారం ఇంటింటా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ లో దాతలు పొన్నాల కిష్టమ్మ వీరయ్య గారు (రూ.10 లక్షలు), ఎంఎన్ రెడ్డి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సందిరి గోవర్ధన్ రెడ్డి గారు (రూ.3.50 లక్షలు), ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు (రూ.2 లక్షలు), బిజెపి నేత భరత్ సింహా రెడ్డి గారు (రూ.1.70 లక్షలు) మరియు ఇతర దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన పొన్నాల …

Read More »

బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సతీమణి జయతార విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. ఆనందోత్సహాల మధ్య ప్రజలు బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో బుగ్గ …

Read More »

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సరికొత్త విధానం..

తెలంగాణలో ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న మూడంచెల వైద్య వ్యవస్థ స్థానంలో ఐదంచెల వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. పల్లె దవాఖానలు, సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటుచేస్తూ ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రమోటివ్‌ కేర్‌ను, జిల్లా పరిధిలోనే సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు …

Read More »

హూజూరాబాద్ By Elections-బుల్లెట్ బండెక్కి ప్ర‌చారానికి వ‌చ్చేత్తా..పా అంటూ దివ్యాంగుడు

హూజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో దివ్యాంగుడైన డి. మ‌హేశ్ బుల్లెట్ బండెక్కి ప్ర‌చారానికి వ‌చ్చేత్తా..పా అంటూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం చేస్తున్న ఎన్నిక‌ల‌ ప్ర‌చారం ప‌లువురిని ఆక‌ర్శిస్తోంది. త‌న బుల్లెట్ బైక్‌కు ఫ్లెక్సీలు క‌ట్టుకుని జ‌న‌చైత‌న్యయాత్ర పేరుతో నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు చిత్రాల‌తో ఉన్న ప్లెక్సీలు బైక్‌కు మూడు వైపుల క‌ట్టుకుని ఎక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రిగితే అక్క‌డికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat