ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి విదితమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుపొందిన కానీ వైసీపీ నుండి ముగ్గురు ఎంపీలను,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మరి అప్పట్లో మంత్రి పదవులను కూడా ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే నిన్న ఆదివారం తెలంగాణ బడ్జెట్ …
Read More »తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దు. అభివృద్ధి కోసమే అప్పులు చేసినం… అవసరమైతే ఇంకా తెస్తాం. …. 40 ఏండ్లలో ఎస్ఎల్బీసీ ఇంకా పూర్తి కాలేదు. మేము వచ్చి కాళేశ్వరం కట్టి చూపించినం. 45 లక్షల ఎకరాలను నీళ్లిచ్చిస్తాం. …
Read More »టీఆర్ఎస్ పాలన అద్భుతం
తెలంగాణ రాష్ట్ర బఢ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఎన్ఆర్సీపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే ఓల్డ్సిటీలో కూడా మెట్రో రైలు విస్తరిస్తామని తెలిపారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లపై …
Read More »అభివృద్ధి కోసమే అప్పులు
తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దు. అభివృద్ధి కోసమే అప్పులు చేసినం… అవసరమైతే ఇంకా తెస్తాం. 40 ఏండ్లలో ఎస్ఎల్బీసీ ఇంకా పూర్తి కాలేదు. మేము వచ్చి కాళేశ్వరం కట్టి చూపించినం. 45 లక్షల ఎకరాలను నీళ్లిచ్చి తీరుతం. ఒక పంటతో కాళేశ్వరంపై ఖర్చు తీరుతుంది. దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది. వాస్తవంగా మేము పెట్టిన బడ్జెట్ లక్షా 36వేల …
Read More »తెలంగాణలో కార్మిక శాఖ ధనిక శాఖగా మారింది
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు గ్లోబల్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఒక అడ్డంగా మారింది. అసెంబ్లీలో జరిగిన కార్మిక శాఖ పద్దు గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక శాఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక శాఖ అయింది. ఈ శాఖలో ఇప్పటి వరకు పదహారు వందల కోట్లు డిపాజిట్లు అయ్యాయి అని తెలిపారు. దేశంలో ఎక్కడ …
Read More »మున్సిపల్ సవరణ బిల్లు-2019కు ఆమోదం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మున్సిపల్ సవరణ బిల్లు-2019ను అసెంబ్లీలో సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సవరణ మున్సిపల్ చట్టం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి రామారావు ఆ బిల్లు గురించి సంబంధించిన విషయాలను వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ,పట్టణాల్లో పాలనకై ఆరు వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ చాలా పాతవి. …
Read More »పాతబస్తీ మెట్రో స్టేషన్ల పేర్లు ఖరారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పాతబస్తీలో తిరగనున్న మెట్రో రైల్వే స్టేషన్ల పేర్లు ఖరారయ్యాయి. ఇక్కడ నెలకొన్న స్థానిక పరిస్థితులకు ఎలాంటి అటాంకం కలగకుండా.. ఎవరి మనోభావాలకు భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా పకడ్భందిగా ఐదు స్టేషన్లతో సుమారు 5.5కి.మీల మెట్రో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే నిర్మించనున్న 5.5 కి.మీల మార్గంలో ఐదు స్టేషన్ల పేర్లు ఇలా ఉన్నాయి. సాలర్జింగ్ మ్యూజియం,చార్మినార్,శాలిబండ,శంషేర్ గంజ్,ఫలక్ నుమా స్టేషన్లుగా …
Read More »జెడ్పీటీసీ,ఎంపీటీసీలకు గౌరవ వేతనాలను విడుదల చేయాలి-ఎమ్మెల్సీ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి శనివారం అసెంబ్లీలో మంత్రి దయాకర్ రావుకు వినతిపత్రం …
Read More »తెలంగాణ వ్యవసాయరంగ పథకాలు బాగున్నాయి
తెలంగాణలో వ్యవసాయ రంగంలో పురోగతిపై బీహార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం అధ్యయనం చేసింది. తెలంగాణలో వ్యవసాయ పథకాలు బాగున్నాయని బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. విత్తన రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వరి, మొక్కజొన్న విత్తనాలు దిగుమతి చేసుకుంటామని ప్రేమ్ కుమార్ చెప్పారు.
Read More »అసెంబ్లీలో మాట్లాడుతూ కంటతడ పెట్టిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ రోజు ఉదయం మొదలైన బడ్జెట్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ అసెంబ్లీలో కంటతడపెట్టారు. ఆమె మాట్లాడుతూ” తన తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని .. తన తండ్రి డయాలసిస్ రోగి కావడంతోనే ఆర్థికంగా తాము చితికిపోయామన్నారు. డయాలసిస్ రోగులు,వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని “ఆమె …
Read More »