ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియంతో తెలుగు భాష చచ్చిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు చదువుకోవడం ప్రతిపక్ష నేతలకు ఇష్టం లేదంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ …
Read More »టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మోదీ మళ్లీ అధికారంలో ఎలా వస్తాడో చూస్తా..ఆగర్భశత్రువులైన కాంగ్రెస్తో చేతులు కలిపాడు. సోనియా, రాహుల్తో చెట్టాపట్టాలేసుకుని దేశమంతటా తిరుగుతూ..లేస్తే నేను మనిషిని కాదన్నట్లుగా.. మోదీని దింపేస్తా అంటూ రంకెలు వేసాడు. అయితే ముందస్తు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న పాపానికి అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.ఇక టీడీపీ అడ్రస్ గల్లంతు అయింది. అటు …
Read More »పీకల్లోతు ప్రేమలో హార్దిక్
టీమిండియా యంగ్ ప్లేయర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేమలో పీకల్లోతు పడ్డారు. సెర్బియా నటి నటాషా స్టాన్ కోవిచ్ తో పాండ్యా పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రేటీలతో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చిన హార్దిక్ పాండ్యా తాజాగా నటాషాతో ప్రేమలో ఉన్నట్లు.. త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు అని హార్దిక్ పాండ్యా డియరెస్ట్ ఫ్రెండ్ చెప్పడం ఇక్కడ విశేషం. గతంలో ఆమెను …
Read More »గుండెలను పిండేస్తున్న రఘుపతి వెంకయ్య నాయుడు ట్రైలర్
సీనియర్ నటుడు,హీరో నరేష్ ప్రధాన పాత్రలో తెలుగు సినిమా ఫాదర్ గా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు బాబ్జీ నేతృత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” రఘుపతి వెంకయ్య నాయుడు”. ఈ చిత్రం ట్రైలర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి …
Read More »కుక్కలను ఉసిగొల్పి ఉన్న కాస్త పరువు పోగొట్టుకుంటున్నావా బాబూ..!
2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు, గెలిచిన తరువాత ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్ళ పాలనలో అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు అటు అగ్రిగోల్ద్ బాధితుల ఆశలతో ఆడుకున్నాడు. చంద్రబాబుని నమ్ముకున్న ఏ ఒక్కరిని ఆయన ఆదరించలేదు. చేసిన ప్రతీపనిలో అవినీతే కనిపించింది తప్ప న్యాయం ఏం లేదు. …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్…!
ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో చనిపోతున్నారంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాడేపల్లిలో ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేసే నాగరాజు అనే వాచ్మెన్ ఆత్మహత్య చేసుకుంటే..డబ్బులిస్తాం..శవాన్నివ్వండి..ఇసుక కొరత వల్ల చనిపోయాడంటూ..రోడ్డుపై ధర్నా చేస్తామని టీడీపీ నేతలు మృతుడి కుటుంబసభ్యులపై వత్తిడి చేశారు.అలాగే..బాపట్లలో నలుకుర్తి రమేశ్ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. 5 లక్షలు వస్తాయి..ఇసుక కొరత వల్ల …
Read More »చంద్రబాబుపై సైంటిఫిక్ సెటైర్..న్యూటన్ లా గుర్తుందా..?
గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదు. తన నియోజకవర్గంలోనే ఎంతో కష్టపడితేనే గాని గెలవలేకపోయాడు. కనీసం ఇన్ని సీట్లైనా గెలిచారు అంటే అది పెద్దాయన పై అభిమానం తోనే అని చెప్పాలి. 2014 ఎన్నికల్లో కూడా అందరు కలిసి మద్దతు ఇస్తేనే గెలిచారు తప్ప బాబు చేసింది ఏమీ లేదు. ఇచ్చిన అధికారాన్ని మంచికి ఉపయోగించకుండా చెడుకు, సొంత పనులకే చేసుకున్నాడు తప్ప రాష్ట్రానికి …
Read More »చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీనటులు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున ప్రచారం చేసిన మోహన్బాబు చంద్రబాబు నైజాన్ని, కుటిల రాజకీయాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్బాబు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాగా రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు మోహన్బాబు క్రమ శిక్షణ లేని వ్యక్తి అంటూ కాంట్రవర్సీ …
Read More »చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోహన్బాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీనియర్ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను క్రమశిక్షణలేని వ్యక్తి అని చంద్రబాబు నోట రావడం ఆశ్చరాన్ని కలిగించిదని అన్నారు. క్రమశిక్షణ, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘చంద్రబాబు …
Read More »పిచ్చి పీక్స్ ..మూడో ప్రపంచ యుద్ధం ఆపుతా ! పాల్ సంచలన వ్యాఖ్యలు..వీడియో వైరల్!
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ మరోసారి కేఏ పాల్ విషయంలో ట్విట్టర్ లో నిలిచాడు. పాల్ వీడియో ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి దండం పెట్టేసాడు.ఇంతకు ఆ వీడియో చూస్తే ఎవరికైనా మెంటల్ ఎక్కాల్సిందే. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి …
Read More »