ఉత్తర ప్రదేశ్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. లఖ్నవూలోని దిల్కుశా ప్రాంతంలో ఓ సైనిక భవనం ప్రహరీ గోడ కూలి ఏకంగా 9 మంది మృతి చెందారు. ప్రహరీ గోడకు ఆనుకొని కూలీలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ భారీ వర్షాలకు గోడ కూలిపోవడంతో 9 మంది అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలానికి …
Read More »యూపీలో దారుణం
ఉత్తరప్రదేశ్లో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పశువులకు మేతకోసం వెళ్లిన మైనర్ బాలికపై దుండగులు లైంగిక దాడికిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను హత్యచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. రాష్ట్రంలోని మహారాజ్గంజ్ జిల్లా పురెందర్పూర్లో గత సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈనెల 18న బాధితురాలి తల్లి పశువుల మేతకోసం అడవిలోకి వెళ్లింది. గడ్డిని ఇంటికి తీసుకువెళ్లడానికి సైకిల్ తీసుకుని రావాలని తన 12 ఏండ్ల కూతురికి చెప్పింది. దీంతో …
Read More »యూపీ సీఎం యోగీ సంచలన నిర్ణయం ..!
భారత మాజీ ప్రధాన మంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి అనారోగ్యకారణంగా మొన్న గురువారం మరణించిన సంగతి తెల్సిందే.. యావత్తు దేశమంతా ఆ మహనేతకు ఘననివాళులు అర్పించారు. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి జ్ఞాపకాలను ప్రజల మదిలో నిలపడానికి ఆయన గౌరవార్థం …
Read More »