Home / Tag Archives: YCP (page 15)

Tag Archives: YCP

జ‌గ‌న్ వ‌ద్ద‌కు ఏడుస్తూ వ‌చ్చిన వృద్ధురాలు..! ఏం చెప్పిందో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. అంతేకాకుండా, చంద్ర‌బాబు సర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు తెలుపుకుంటున్నారు. …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన రాథాకృష్ణ‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్రను ప్రారంభించిన‌ప్ప‌ట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై ప్ర‌జ‌ల్లో అభిమానం ప‌ర‌వ‌ళ్లు తొక్కుతూనే ఉంది. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ వెంట మేము సైతం అంటూ ప్ర‌జ‌లు అడుగులు వేస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతి, చేస్తున్న దోపిడీని ప్ర‌తీ ఒక్క‌రికి తెలిపేందుకు వైసీపీ నిర్వ‌హించే స‌భ‌ల‌కు …

Read More »

కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ పార్టీకి మాజీ సీనియర్ మంత్రి గుడ్ బై..!

ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ ఏర్పాటు నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా జాతీయ కమిటిని …

Read More »

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్

ఎనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు . జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌.. ఓ క‌రప్ష‌న్ కింగ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌జా రంజ‌క పాల‌న చేస్తున్నార‌ని, చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌తీ సంక్షేమ కార్య‌క్ర‌మం.. ప్ర‌తీ పేద‌వాడికి చేరుతుంద‌న్నారు. 2019లోనూ టీడీపీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా …

Read More »

జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో.. 2019లో వార్ వ‌న్ సైడ్‌..!

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునే క్ర‌మంలో జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు చిన్నారుల నుంచి వృద్ధుల వర‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ …

Read More »

టీడీపీ సోషల్ మీడియాకు దిమ్మ తిరిగేలా జగన్ సంచలన నిర్ణయం..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.జగన్ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలనుండి విశేష ఆదరణ లభిస్తుంది.జగన్ తోనే మేమంటూ..ఎండా వానా అని ఏమి లెక్క చేయకుండా జనం జగన్ వెంటే నడుస్తున్నారు.ఈ క్రమంలోనే జగన్ కొంచెం సీడ్ పెంచారు.ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో పర్యటిస్తున్న …

Read More »

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం..!!

ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. వీరందరు ఏప్రిల్-6న స్పీకర్‌‌కు రాజీనామా లేఖలను సమర్పించారు. అయితే.. ఏపీలో ఖాళీ అయిన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఉంటాయా..? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Read More »

బాబును క‌వ‌ర్ చేయ‌బోయి బుక్క‌యిన ర‌మ‌ణ‌

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ జీవితం గురించిన సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించడ‌మేకాకుండా తెలుగుదేశం పార్టీని ఆయ‌న భ్ర‌ష్టుప‌ట్టించిన విధానాల‌ను బ‌య‌ట‌పెట్టిన‌ మోత్కుప‌ల్లి న‌ర్సింహులును టీడీపీ బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు. దీంతో టీడీపీ నాయ‌కులు ఆయ‌నపై ఎదురుదాడి మొద‌లుపెట్టారు. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.ర‌మ‌ణ మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై మండిప‌డ్డారు. అయితే చంద్ర‌బాబును …

Read More »

జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇవాళ అయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ..పలు సంచలన వాఖ్యలు చేశారు.వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.ప్రజా సమస్యల కోసం జగన్‌ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat