ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తమ పిల్లలను పాఠశాలకు పంపితే అమ్మఒడి పథకం కింద రూ. పదిహేను వేల రూపాయలను ఇస్తున్న సంగతి విదితమే. అయితే ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి పథకంపై అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. అయితే అమ్మఒడి పథకంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ” అమ్మఒడి …
Read More »సీఎం జగన్ మరోసంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి చెందిన ఉద్యోగులను,సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి తారీఖు నుండి వార్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని ఏపీ సర్కారు ఆదేశాలను కూడా జారీ చేసింది. తాజాగా ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ …
Read More »బాబు జీవితంలోనే తొలిసారిగా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన జీవితంలో తొలిసారిగా జోలె పట్టాడు. రాజధానిని అమరావతి నుండి తరలించొద్దని .. రాజధాని రైతులకు మద్ధతుగా టీడీపీ అండ్ బ్యాచ్ ధర్నాలు .ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా గురువారం అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జోలెపట్టి ఉద్యమానికి …
Read More »శ్రీకాకుళంలో దారుణం
ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలం నుండి ఒడిశాలోని బరంపురం వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్త పల్లి బ్రిడ్జి దగ్గర కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడక్కడే మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయాలతో …
Read More »రాజధానిలో టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి మరో ఎమ్మెల్యే…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని ప్రాంతం అమరావతిలో బిగ్ షాక్ తగలనున్నది. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే అధికార వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు అస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ ఛానెల్ ఖరారు చేసింది. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరి అధికార వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి …
Read More »ఏపీ సీఎం జగన్ కు మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు.వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు నేతృత్వంలో విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు ఒక ప్రముఖ హోటల్లో సమావేశమయ్యారు..ఈ భేటీలో విశాఖను పరిపాలన రాజధానిగా చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశారు.. ఈ భేటీ అనంతరం గంటా …
Read More »రౌండప్ -2019: జూన్ లో ఏపీ,తెలంగాణ విశేషాలు
ఏపీ విశేషాలు: * అమ్మ ఒడి పథకానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు నిర్ణయం * అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు * టీటీడీ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నియామకం * ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం,డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఏకగ్రీవం …
Read More »జగన్ కు చిరు మద్ధతు వెనక కారణం ఇదేనంటా..?
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. సీఎం జగన్ ప్రకటనపై పలువురు మద్ధతు తెలుపుతున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన కు చెందిన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా స్టార్ చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్ధతు తెలిపారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి …
Read More »మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం వలన మిగతా ప్ర్తాంతాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే ఈ సమస్య రావద్దు అనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలను …
Read More »ఏపీకి 3రాజధానులపై మాజీ ఎంపీ వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్రకటనపై ప్రజలు,చాలా మంది మేధావులు మద్ధతు ఇస్తున్న కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ వి …
Read More »