మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు సందర్శించారు.. ఇలాంటి వ్యక్తిని హత్య చేయడం దారుణమన్నారు. ఈ అరాచకాలకు అంతే లేదా అని ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి వైఎస్ వివేకా భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతుందో అర్థమే కావడం లేదన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన …
Read More »రాష్ట్రవ్యాప్తంగా నల్ల చొక్కాలతో శాంతియుత ప్రదర్శనలు నిర్వహించండి..
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలవనుంది. మాజీఎంపీ, మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా శాంతియుత ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ …
Read More »వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం..ముందు జాగ్రత్తగా చంపేసారా..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తిరుగుతూ ఉండే ఒక్క కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.ఆ కుక్క చుట్టుప్రక్కల కొత్తవారు ఎవరు కనిపించిన మొరుగుతుంది.అయితే హత్యకు ప్లానింగ్ లో ఉన్న దుండగులు ఆ శునకం వీళ్ళకు అడ్డుగా ఉంటుందని ముందుగానే ఊహించి దాని అడ్డు తొలిగించాలని హత్య చేసారు.అయితే ఇవ్వన్ని చూస్తుంటే దుండగులు పథకం ప్రకారమే వచ్చారని చాలా …
Read More »వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
వైయస్ జగన్ తన బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరి కొద్ది సేపటి క్రితమే చేరుకున్నారు.తండ్రి తరువాత తండ్రి లాంటి బాబాయ్ మరణంతో తీవ్రంగా కలత చెందిన ఆయన అభ్యర్థుల ఎంపిక కసరత్తును పక్కనపెట్టి పులివెందులకు వచ్చారు.ఆయన పార్థీవ దేహాన్ని చూసి చలించిపోయారు. నివాళులర్పించి, హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.జగన్ వెంట ఆయన సతీమణి భారతి, కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు,వైఎస్ అభిమానులు …
Read More »వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యే.. నిర్ధారించిన పోలీసులు
ఈ తెల్లవారుజామున వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇది హత్యేనని పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం.వివేకానందరెడ్డి శరీరంపై ఏకంగా ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో ఆయన శరీరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది.పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు, అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాలి.
Read More »బెడ్ రూం, బాత్రూంలో రక్తం.. పోలీసు జాగిలాలతో దర్యాప్తు..ఆందోళనలో వైసీపీ..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. ఈ ఘటనపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం, చనిపోయిన సమయంలో వివేకా ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు …
Read More »వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు.. చేతికి, తలకు గాయాలు..?
జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు.. అయితే..వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది.. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తుంది.. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ …
Read More »వైయస్ఆర్ కుటుంబంలో విషాదం..గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రాజశేఖరరెడ్డి తమ్ముడు,మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(68) మరణించారు. ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వివేకానందరెడ్డి అంటే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని అందరికి తెలుసు.తన వద్దకు సాయం కోసం వచ్చిన ఎవరికోసమైన ఎంతవరకైనా వెళ్తారు. రాజకీయాల్లో వైఎస్సార్కు కుడిభుజంగా వ్యవహరిస్తూ తోడుగా ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా …
Read More »నివ్వెరపోతున్న వైసీపీ శ్రేణులు.. ఓట్లు తీసేసి గెలవాలనుకుంటున్నారా.?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఓటే తీసేసారు.. అవును చిత్తూరు జిల్లా పూతలపట్టు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ ఓటు తొలగింపునకు దరఖాస్తు రావడంతో ఆయన షాకయ్యారు. ఉద్దేశపూర్వకంగా వైయస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి ఓటునే తొలగించేసారు. మళ్లీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే ఓటునే తొలగించేందుకు దరఖాస్తులు చేయడంపై విస్మయం కలిగిస్తోంది. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేవారిపై చర్యలు …
Read More »