దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్నదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కాకపోతే ఇందులో ఓ ట్విస్ట్ ఉందట. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎత్తున ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. అయితే వారెవ్వరికి రాజీనామా చేయాలని చంద్రబాబు షరతు పెట్టలేదు. అయితే ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేరాలంటే రాజీనామా …
Read More »అసెంబ్లీ కమిటీలను నియమించిన ఏపీ సర్కార్..!
రాష్ట్రంలో పలు అసెంబ్లీ కమిటీలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు నూతనంగా చైర్మన్, సభ్యులను నియమించినట్టుగా పేర్కొంది. అందులో భాగంగా రూల్స్ కమిటీ చైర్మన్గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించింది. దీంతోపాటు పిటీషన్ కమిటీ చైర్మన్గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు ఆరుగురు సభ్యులను, సభ హక్కుల కమిటీ చైర్మన్గా కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్గా కొట్టు సత్యనారాయణ, ఎథిక్స్ కమిటీ చైర్మన్గా …
Read More »జగన్ మరో విజయం.. ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్రం సుముఖత
వైయస్సార్ కడపజిల్లాలో నిర్మించ తలపెట్టిన స్టీల్ప్లాంట్కు ఎన్ఎండీసీ నుంచి ఇనుపఖనిజం సరఫరాపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు. ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజాన్ని సరఫరాచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం, ఎన్ఎండీసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. సచివాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలకు సంబంధించిన సీనియర్ అధికారులు, ఉక్కుశాఖ …
Read More »కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్ ప్రారంభించిన సీఎం జగన్..!
సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్ను ఆవిష్కరించారు. సీఎస్ఆర్ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రులనుంచి వచ్చే సహాయం కోసం వైబ్సైట్ ప్రారంభించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్గా, సీఎస్ వైస్ ఛైర్మన్గా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం సీఎం పిలుపు కోసం తమ సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు …
Read More »జీవితంలో బాబు అండ్ బ్యాచ్ కు బుద్ధి రాదంటారా…?
గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా బాబు ని ఓడిచించి అఖండ మెజారిటీతో జగన్ ని గెలిపించారు. ఇంత దారుణంగా ఓడించిన చంద్రబాబు అండ్ బ్యాచ్ కు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి మొత్తం బ్యాచ్ కి కౌంటర్ ఇచ్చాడు.”మానసిక పరిణితి లేని సొంత పుత్రుడు, …
Read More »కుక్కలను ఉసిగొల్పి ఉన్న కాస్త పరువు పోగొట్టుకుంటున్నావా బాబూ..!
2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు, గెలిచిన తరువాత ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్ళ పాలనలో అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు అటు అగ్రిగోల్ద్ బాధితుల ఆశలతో ఆడుకున్నాడు. చంద్రబాబుని నమ్ముకున్న ఏ ఒక్కరిని ఆయన ఆదరించలేదు. చేసిన ప్రతీపనిలో అవినీతే కనిపించింది తప్ప న్యాయం ఏం లేదు. …
Read More »151మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీరెంత మీ బ్రతుకెంత.? అంటున్న ఎమ్మెల్యేగా గెలవలేని పవన్
కళ్యాణ్..జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్య పట్ల వైసీపీ శ్రేణులు అంతా ఆగ్రహిస్తున్నారు. పవన్ మాట్లాడుతూ అసలు వైసీపీ ఎంత.? 151 మంది ఎమ్మెల్యేలు ఎంత.? మీరెంత.? మీ బతుకెంత.? అని ప్రశ్నించారు.. అయితే పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా గెలవలేని ఇప్పటికీ ఆ కోపం అక్కసుతో ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదనిపిస్తోంది. ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రెండు చోట్లా పోటీ చేసి …
Read More »ఇలాగే ప్రవర్తిస్తే పవన్ కి వచ్చే ఆ 2శాతం ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రావు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన రాజకీయం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాత్రం తాను అసలు సిసలైన అధికారపక్షానికి ఊపిరి ఆడనివ్వని ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు కనిపించాలని తాపత్రయ పడుతున్నాడు. కానీ దీని వెనుక చంద్రబాబు నాయుడు అనే శక్తి ఉందన్న విషయం రాష్ట్ర …
Read More »పీకేని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు.?
పీకే ని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారనే ప్రశ్న అందరూ జనసేన అభిమానుల్లోనూ ఉత్పన్నమవుతోంది. టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా పేరు గాంచిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సగటు జనసేన కార్యకర్త కూడా మింగుడు పడడం లేదు. తాజాగా కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ప్రభుత్వంపై పవన్ దుమ్మెత్తి పోస్తున్న విధానం జనసేన కార్యకర్తలకు కూడా …
Read More »జగన్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!
గతంలో పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం… వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. గత పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు… బడ్జెట్లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ… గత నెల 18న ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో …
Read More »