వైవీ సుబ్బారెడ్డి..2014ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు.2019ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీని పక్కన పెట్టడం జరిగింది.అయినప్పటికీ ఆయన దిగులు చెందలేదు తన త్యాగానికి ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి.ప్రస్తుతం ఇప్పుడు అందరు జగన్ గెలుపు కోసం తన సీట్ త్యాగం చేసిన బాబాయ్ కి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారని చర్చించుకుంటున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల టీటీడీ పాలక …
Read More »రూ.5కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని సీఎం జగన్ కు లెటర్ రాసిన ప్రతిపక్షనేత చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసంకోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు …
Read More »అవమాన భారంతో అసెంబ్లీ తొలి సమావేశాలకు డుమ్మా కొడుతున్న చంద్రబాబు.. జగన్ ని విమర్శించడం
తొలిసారిగా 1983లో బొబ్బిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రస్తుతం వైయస్సార్ సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1994తరువాత ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ప్రొటెం స్పీకర్ గా అసెంబ్లీలో అత్యంత సీనియర్ నేతలకే అవకాశం వస్తుంది. దీంతో 1978లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో చంద్రబాబు ఒక్కరే ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1983లో గెలిచినవారిలో బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం, సంబంగి వెంకట …
Read More »ఎంతైనా యంగ్ సీఎం కదా అంటున్న అధికారులు.. ప్రతీరోజూ రిపోర్ట్ కావాలని కోరిన ముఖ్యమంత్రి
నూతన ప్రభుత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ ఆదేశాలమేరకు ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు కమిషనర్ మీనా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు.. సిబ్బందితో భేటీ అయిన రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, కమిషనర్ ఎంకే మీనా బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు …
Read More »కేబినేట్ లో జగన్ సంచలన ఆర్డర్…టీడీపీ నేతల మైండ్ బ్లాకే
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంచలనాల ఒరవడిలో మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.రాష్ట్రంలోని పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేసే యోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ సంచలన నిర్ణయంతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ …
Read More »మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టనున్న జగన్..చంద్రబాబుకు హై టెన్షన్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ప్రక్షాలన చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు జగన్ ముందుకు నడుస్తున్నారు.చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అన్యాయాలు,అక్రామలు పై విచారణ జరుగుతుందని బలంగా వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..ఏపీలో కియా మోటార్స్ పేరిట జరిగిన భారీ భూకుంభకోణం బయటకు వస్తుందని హెచ్చరించారు.ఇక అసలు విషయానికి వస్తే అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో సుమారు …
Read More »పాలనలో పారదర్శకత ఉండేలా, విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష చేయాల్సిఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దుచేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కాగా జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్నెల్లలో మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. …
Read More »జగన్ సంచలన నిర్ణయం-సరికొత్త ట్రెండ్..!
ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పాలనలో అటు ప్రజాసంక్షేమంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్కారు దవఖానాలు,రాజధాని ప్రాంతంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అంగన్ వాడీలకు ప్రస్తుతం ఉన్న మూడు వేల రూపాయల నుండి ఏకంగా మూడు రెట్లు అంటే పదివేలకు పెంచారు. కిడ్నీ బాధితులకు …
Read More »ముస్లిం సోదర సోదరీమణులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు
రంజాన్ పండగ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడునుత్యజించడం, మానవులకు సేవలాంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’, నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి …
Read More »జగన్ “ఆయన”కు మంత్రి పదవిస్తే రికార్డే..!
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో… 22ఎంపీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. దీంతో నవ్యాంధ్ర రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో చాలా సాధారణంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు …
Read More »