మన రాష్ట్రాన్ని ఓ దొంగ, రాక్షసుడు, నేరగాడు పాలిస్తున్నాడని ఆ దొంగను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా మోస్తుందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తనకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని రేపటి పాలనకు బూత్ కమిటీ సభ్యులే దిక్కూచిగా నిలబడతారన్నారు. ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం నెల్లూరు …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బాబు అదిరిపోయే గిఫ్ట్ ..!
ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలు,3గ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే. అయితే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి టికెట్లు ఇవ్వనని టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారంటా.. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ,వైసీపీ తరపున గెలుపొంది ఆ …
Read More »నెల్లూరులో వైసీపీ సమర శంఖారావం, బూత్ కన్వీనర్లతో జగన్ ముఖాముఖి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమర శంఖారావం ఈనెల 5వ తేదీన నెల్లూరులో నిర్వహించనున్నారు. సమరశంఖారావం సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరులో నిర్వహించే ఈ సభలో పాల్గొని పార్టీ శ్రేణులు, బూత్కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎన్టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు విచ్చేయనున్న …
Read More »జగన్ స్కెచ్.. అవంతి చేతిలో గంటా దారుణంగా ఓడిపోవడం ఖాయమట..
అధికార టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పక్కా ప్లాన్ వేస్తున్నారు జగన్. టీడీపీలో బలమైన నేతలను ఓడించేందుకు పాదయాత్ర నాటినుంచే పెద్దఎత్తున కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భీమిలీ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావును ఓడించేందుకు జగన్ తిరుగులేని వ్యూహాన్ని రచించారు. సామాజికపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న గంటాకు చుక్కలు చూపించేందుకు భీమిలీ మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి …
Read More »ఎన్నికల్లో పోటీ చేయలేమని చేతులెత్తేసిన టీడీపీ ఎంపీలు..ఆందోళనలో బాబు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం హాట్ హాట్ గా మారింది.ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు హోరాహోరిగా ఉన్నాయి.అధికార పార్టీ టీడీపీ,ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస క్రమ పద్దతిలో వైసీపీలో చేరుతున్నారు.దీంతో జగన్ కు మరింత బలం చేరినట్టే. చంద్రబాబు బుజ్జగిస్తున్నా ఆయన మాట వినకుండా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇప్పుడు చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియక పిచ్చి కూతలు …
Read More »మంత్రి లోకేశ్ ఐక్యూ లెవల్ కి రూ.10 వేల జీతమే చాలా ఎక్కువ..ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఒక రాష్ట్ర ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో కేటీఆర్ ని చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది.ఆ పదవికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ పదవిని అధికార పార్టీ మిడిమిడి గ్యానం ఉన్న వ్యక్తికి కట్టబెట్టి ఆ శ్యాఖకు భ్రష్టు పెట్టేలా చేసింది.ఆ వ్యక్తి ఎవరో అందరికి తెలుసు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్.కనీసం ఇతను ఎమ్మెల్యే కూడా …
Read More »టీడీపీకి రాజీనామా చేసిన చల్లా రామకృష్ణా రెడ్డి.. అతి త్వరలో వైసీపీలోకి
అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. పదవులు ఎరవేసినా….ప్రయోజనాల పరంపర లోబర్చుకునే ప్రయత్నం చేసినా….ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఇష్టపడటం లేదు. తమ పదవులకు టాటా చెప్తూ….ప్రతిపక్ష వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేరగా మరో ముఖ్య నేత టీడీపీకి గుడ్బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి …
Read More »చంద్రబాబు బుజ్జగించిన వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ..!
చంద్రబాబే స్వయంగా పార్టీ నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్న ఏ ఒక్క నాయకుడు పట్టిచుకోవడం లేదు.బాబుతో మాట్లాడిన తర్వాతే పార్టీ మారిపోతున్నారు.ఇప్పటికే మేడా,ఆమంచి,అవంతి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు వైసీపీ పార్టీలో చేరారు. మరికొంద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నాయకులు వైసీపీలోకి జంప్ కు రెడీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.వైసీపీలో …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి దెబ్బకు దెబ్బ కొట్టిన వైఎస్ జగన్..వైసీపీలోకి టీజీ వేంకటేష్
కర్నూల్ రాజకీయం మరింత రంజుకుంది. ఆ పార్టీ నేతలు ఈ పార్టీలోకి, ఈ పార్టీ నేతలు ఆ పార్టీలోకి చేరడంతో ఎప్పుడు ఎవరు ఏఏ పార్టీలో ఉంటారో కార్యకర్తలకు అర్థం కావడం లేదు. ఇటీవల మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తో సహా ఆయన వర్గీయులు అసంతృప్తితో …
Read More »టీడీపీకి తొత్తులుగా మారిన పోలీస్ వ్యవస్థ..దొంగలని కాపాడుతున్నారా?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది.తమకు పదవులు ఇచ్చే పార్టీకి నేతలు వెళ్తున్నారు.ఒకపక్క ఎమ్మెల్యేలు,ఎంపీలు జగన్ వద్దకు వేలిపోతుంటే చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారని తెలుస్తుంది.ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..ఎక్కడన్నా పోలీసులు దొంగల్నిపట్టుకునేందుకు ఉంటారు.కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దొంగల్ని రక్షిస్తున్నారు.ఆ దొంగలు మరేవేరో కాదు..బాబు, లోకేష్, దేవినేని, చింతమనేని, ప్రత్తిపాటి, సీఎం రమేష్, ఎట్సెట్రాల్ని వీళ్ళను రక్షించడానికే …
Read More »