ఏపీలో అన్ని పార్టీల నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే, అధికారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గత వారం నుండి వైసీపీలోకి చేరుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీకి భారీ షాక్ తగలబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ పార్లమెంటిరియన్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన రెండు మూడు రోజుల్లో …
Read More »చంద్రబాబు తెలుగుజాతిని అవమానిస్తున్నారు.. జగనే సీఎం..
వైఎస్ జగన్పై ప్రసంసల జల్లు కురిపించారు టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జై రమేష్.రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజలకు మంచి పాలన అందిస్తారని అయన చెప్పారు.నిన్న లోటస్ పాండ్ లో జగన్ను కలిసిన రమేష్ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ వీస్తుందని ఆయనే సీఎం అవుతారని..చంద్రబాబు మోసం చేసినట్టు కాకుండా ఇచ్చిన హామీలను కచ్చితంగా నేరవేరుస్తారని చెప్పారు.ఆయన మాట ఇస్తే దానిపైనే ఉంటాడని అన్నారు.చంద్రబాబు పై విమర్శల జల్లు …
Read More »సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్
సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్ టాలీవుడ్ సినీ నటుడు పృథ్వీరాజ్ కు వైసీపీ పార్టీలో పదవి ఇచ్చారు. ఆయనను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే..వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన …
Read More »అవంతితో కలిసి ఆరోజే వైసీపీలోకి వెళ్లాల్సిన గంటా.. వేడెక్కిన రాజకీయం..
మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారనే వార్త హాట్ టాపిక్ అవుతోంది.. గంటా టీడీపీని వీడి వైసీపీలోకి వెళతారట.. గతంలో ఇదే విషయాన్ని వైసీపీ నేత వద్ద ప్రస్తావిస్తే.. పార్టీ విధివిధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, పార్టీలోకి రావాలనుకునే వాళ్లు తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నారు. మరోవైపు గంటా కూడా టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్కు గంటా …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్..మరో కీలక నేత వైసీపీలోకి
ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.పెద్ద నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నారు.తాజాగా కర్నూల్ జిల్లాలో ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.ఈ మేరకు ఈరోజు అయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు.భేటీ అనతరం రాంపుల్లారెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటారు. రాంపుల్లారెడ్డి ఆళ్లగడ్డలో టీడీపీకి ముఖ్య నేత అంతేకాక ఆ పార్టీ …
Read More »హామీ ఇచ్చి మోసం చేసే చంద్రబాబు కంటే.. మాట ఇచ్చి న్యాయం చేసే జగన్ కే జై కొట్టనున్న కాపులు
కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా కాపు అగ్ర నాయకులు మాత్రం ప్రతిపక్ష వైసీపీ వైపే పాటిజివ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై కాపులు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ప్రచారం చేసిన టీడీపీ సర్కార్ క్షేత్రస్ధాయిలో ఆగ్రహ పరిస్థితిని …
Read More »విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్న విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ జై రమేష్
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీకి చెందిన మరో కీలకనేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనను విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న లోటస్పాండ్లో వైసీపీ అధినేత జగన్తో జై రమేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది. జై రమేష్ కొంతకాలంగా …
Read More »వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్..టీడీపీ చెప్పు చేతల్లో ఉన్నతాధికారులు
శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఓ రెవెన్యూ ఉన్నతాధికారి తాను చెప్పిందే వేదం అన్నటుగా వ్యవరిస్తున్నారు.ఇదేంటని ఎవరైనా అడిగితే తన అధికారాని ఉపయోగించి భూములు ఆక్రమించారని నోటీసులు పంపించి..తప్పుడు కొలతలు వేసి పట్టాలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తాడు.అసలు విషయానికి వస్తే పదవిలో ఉన్న ఏ అధికారి ఐన సరే అధికార మరియు ప్రతిపక్ష నేతలకు కచ్చితంగా గౌరవిస్తారు. ఈ అధికారి మాత్రం అధికారపార్టీ నేతలకే ప్రాధాన్యం ఇస్తారు. …
Read More »దరువు చెప్పిందే నిజమైంది.. నిరంతరాయంగా వైసీపీలోకి కొనసాగనున్న చేరికలు
ఏపీలో ఎన్నికల వేడి రాజుకునేసరికి అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన తెలుగుదేశం బలమైన నేతలు వరుసగా వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్ను కలిసి.. వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్టు ప్రకటించగా.. తాజాగా విశాఖపట్నంలో బలమైన నేతగా, అవంతి విద్యాసంస్థల అధినేతగా అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. అవంతికి …
Read More »ఏపీలో వార్ వన్ సైడ్…అవంతి బాటలోనే మరో ఎంపీ
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్పులు,చేర్పులు సహజమే.అది ఏ పార్టీలో ఐన జరుగుతుంది.ఇక్కడ మాత్రం అంతా రివర్స్ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటంలేదు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు టీడీపీని వదిలేయడంతో బాబు కు చమటలు పడుతున్నాయి.ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ నుండి బయటకు వచేయడమే కాకుండా కొద్దిసేపటి క్రితమే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.ఇది ఇలా ఉండగా అవంతి …
Read More »