Home / Tag Archives: ysrcp (page 278)

Tag Archives: ysrcp

చంద్రబాబు శ్వేత పత్రాల అసలు గుట్టు ఇదే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ పునాదులు దాటలేదు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతప్రతాలు ఒక బూటకం. ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసన్నారు. రైతు రుణమాఫీని సమర్ధించను అని తాను ఎప్పుడు చెప్పనని, కానీ రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించే నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే.. ముందుగా …

Read More »

కేసీఆర్ గురించి తన మనసులో మాట బయటపెట్టిన జగన్

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడి రాజకీయ తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. …

Read More »

జగన్ ని విమర్శిస్తున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి

‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్‌ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం. …

Read More »

అప్పుడు అలా చేయకపోతే నా ముఖ్యమంత్రి పదవికైన రాజీనామా చేసి వెళ్లిపోతా..

త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో …

Read More »

జగన్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జగన్ పై గత ఏడాది వైజాగ్ విమనాశ్రయంలో కోడి కత్తితో అక్కడ ఉన్న రెస్టారెంట్లో పని చేసే శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో జగన్ పై జరిగిన ఈ దాడి గురించి ఏపీ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పచెబుతూ …

Read More »

టీడీపీ..సీపీఎం నేతలు వైసీపీలో చేరిక

వైఎస్ జగన్‌ సమక్షంలో మామిడిపల్లి, పలాస నియోజకవర్గ టీడీపీ, సీపీఎం నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి జననేత జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సంరద్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..చంద్రబాబును నమ్మి మోసపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు.రేషన్‌కార్డులు,పెన్షన్‌కు రూ.1000,ఇల్లు కావాలంటే రూ.10 వేలు వసూలు చేస్తున్నారని …

Read More »

వైసీపీ నిర్వహిస్తున్న “నిన్ను నమ్మం బాబు” కు ప్రజలనుంచి రెట్టింపు స్పందన.. కారణాలివే..

2014లో అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా.. ఈ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు రాష్ట్రంలో ఏ ఒక్క వ‌ర్గానికీ మంచి చేయ‌లేదు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్రకారం ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేదు. తెలుగుదేశం పాల‌న‌లో విసుగు చెందిన ప్ర‌జ‌లు వ‌చ్చేఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఇంతకాలం ప‌బ్లిసిటీతో మోసం చేస్తున్న చంద్‌యబాబును ప్ర‌జ‌లెవ్వరూ న‌మ్మ‌డం లేదు. బాబూ.. నీకో దండం ఇక త‌ప్పుకో అంటున్నారు. వైయ‌స్అర్ కాంగ్రెస్ పార్టీ …

Read More »

టీడీపీ,పవన్ విడిపోలేదు అనడానికి సాక్షాలు ఇవే..

చంద్రబాబుకు ఫైనాన్షియర్‌గా ఉన్న లింగమనేనే పవన్‌ కల్యాణ్‌కు ఫైనాన్షియర్‌గా ఉన్నారని, టీడీపీ, జనసేనకు మధ్య ఉన్న బంధానికి ఇంతకుమించి సాక్ష్యాలు అవసరం లేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ‘అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటావు. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్‌తో జత కట్టావు. ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నావు అని చెప్పుకొచ్చారు.వాళ్ళతో జత కట్టి మళ్లీ వాళ్లపైనే బురద చల్లడం …

Read More »

ఆ ఒక్క విషయంలో ఓర్చుకోలేక పోతున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎవరూ విమర్శించకూడదట.. విమర్శల పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందట.. లక్ష కోట్ల అవినీతి అంటూ ఆధారం లేకుండా విమర్శలు చేయడంకూడా చంద్రబాబుకే చెల్లింది. కలిసి ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగించిన మోదీనే నోటికొచ్చినట్టు విమర్శించే చంద్రబాబు ను ఎవ్వరూ ఏమీ అనొద్దట.. దేశంలో టెక్నాలజీ పెరగటానికి తానే పితామహుడినని చెప్పుకుని, ఈ ఓటింగ్ పై ప్రచారం చేసి ఇప్పుడు అదే …

Read More »

కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి చేరికలు..!

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్ది వైసీపీ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా ఆలూరు నియోజక వర్గంలోని గుమ్మనూరు గ్రామంలో అలూరు మండలం మోలగవల్లి గ్రామం నుండి దాదాపు 40 కుటుంబాలు వైసీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం 4సంవత్సరాలుగా రైతులకు గాని, విద్యార్థులకు గాని ఏటువంటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat