అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పటివరకు దాదాపు తొమ్మిదేళ్ళు నిరంకుశంగా పాలిస్తున్న ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అప్పటి పాలనకు పాదయాత్రతో శరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ..పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి మరల రెండో సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదో జయంతి నేడు. మహానేత …
Read More »రెండే నిమిషాల్లో నీ అంతు చూస్తా-ఎమ్మార్వోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దాడులు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ అయిన కందికుంట తన వర్గీయులకు ,టీడీపీ వాళ్ళకు ,ఆ పార్టీ సానుభూతి పరులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలంటే ఎమ్మెల్యే చాంద్ భాషాను కలవమని ఎమ్మార్వో సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన కందికుంట దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మార్వో అయిన పీవీ …
Read More »వైఎస్సార్ పేరు కాదు ..బ్రాండ్-వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదివ జయంతి వేడుకలు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అందులో భాగంగా వైఎస్సార్ జయంతి ని పురష్కరించుకొని ఏపీలో నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయిన కానీ రెండు రాష్ట్రాల ప్రజలే …
Read More »అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ జయంతి..!
అనంతపురం జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 69వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం …
Read More »కృష్ణా టీడీపీలో గందరగోళం ..పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై
ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ,తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ మధ్య …
Read More »లోకేష్.. నీకు దమ్ముంటే – పవన్ కళ్యాణ్ సవాల్..!
దొడ్డిదారిన మంత్రివి అయిన నీవు.. మొదట నీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చెయ్.. నీ ప్రత్యర్థిగా జనసేన తరుపున ఒకరిని నిలబెడతా.. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. కాగా, ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు దేశంలోనే ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చేశారన్నారు. …
Read More »జగన్ పాదయాత్రలో మరో రికార్డ్..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 208వ రోజుకు చేరుకుంది. అయితే, వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలో జగన్ …
Read More »కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ..ఆధారాలు ఇవే ..!
తెలుగుదేశం పార్టీ అంటే నాటి నలబై ఏళ్ళ కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ..కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఎండగడుతూ పెట్టిన పార్టీ అని నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం రోజు చెప్పిన మొదటి .నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకున్న ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి , టీడీపీ …
Read More »ప్రత్యేక హోదాపై వైసీపీ పోరాటం అద్భుతం.. అందుకే జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్కు సంజీవనితో సమానమైన ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న పోరాటం అద్భుతం.. అలాగే, నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల స్థానంలో ఉండి అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మంటూ కపటమాలు చెబుతూ.. ధర్మపోరాటం పేరుతో దీక్షలు చేయడం సీఎం చంద్రబాబుకే చెల్లిందని నందికొట్కూరు రాజకీయ యువత నేత …
Read More »జగన్ను సీఎం చేసేందుకే.. 4వేల మందితో వైసీపీలో చేరా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ను త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడాన్న లక్ష్యంతో, ధ్యేయంగా.. జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ కండువాకప్పుకున్నట్టు కర్నూలు జిల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న విషయం …
Read More »