Home / Tag Archives: ysrcp (page 313)

Tag Archives: ysrcp

వైసీపీలో చేరనున్నటీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ..!

ఏపీలో గుంటూరు జిల్లా నరసరావు పేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ..గతంలో నరసరావు పేట లోక్ సభ నుండి పోటి చేసి గెలుపొందిన మాజీ ఎంపీ   ఖరారు అయ్యారా  ..ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా పార్టీ మారిన వారికీ ముఖ్యంగా నాలుగు సార్లు పార్టీ మారి తిరిగి పసుపు కండువా కప్పుకున్న వ్యక్తికీ మంత్రి పదవి కట్టబెట్టడంతో తీవ్ర …

Read More »

రాజకీయ చరిత్రనే తిరగ రాస్తున్న వైఎస్ జగన్..సీనియర్ నాయకులంతా వైసీపీలోకి

కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబం తరువాత బలమైన నాయకుడిగామాజీ మంత్రి డీల్ ఉన్నారు. డిఎల్. రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించినట్లు తెలిసిందే. జగన్ కుటుబంతో వైరాలు మరిచి దోస్తీ చేసేందుకు డీల్ రెఢీగా ఉన్నారు. డీల్ తో వ్యక్తిగత కక్షలు లేకపోవటంతో ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా డీల్ ని …

Read More »

తనయుడితో సహా వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ ..!

ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి విజయం సాధించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం దాదాపు ముప్పై ఐదేళ్ళ పాటు ఉన్న టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముఖ్యమంత్రి …

Read More »

వైసీపీలోకి బైరెడ్డి …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల ఏడో తారీఖున మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు అయిన సిద్ధార్థ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న సంగతి తెల్సిందే .అయితే ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. see also:శిల్పా దెబ్బకు చంద్రబాబు …

Read More »

చంద్రబాబు దమ్మూ, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీకి రా…వైసీపీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ కాదని, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ పార్టీ విమర్శించింది. అనంత మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ హిందుపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ అద్యక్షుడు శంకర నారాయణ మాట్లాడుతూ టీడీపీ నేతలు తమ పార్టీ చేసిన గర్జన దీక్షపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని,వారు దిక్కుతోచని పరిస్థితిలో అలా మాట్లాడుతున్నారని అన్నారు. see also:ఏపీకి మరో …

Read More »

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో.. ల‌క్ష‌ల్లో వైఎస్ఆర్ నెంబ‌ర్ ప్లేట్లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సమ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 205వ రోజుకు చేరుకున్న విష‌యం తెలిసిందే. కాగా, పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లుసుకుని.. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుపుకునేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. జ‌గ‌న్‌తో త‌మ క‌ష్టాలు చెప్పుకుని క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. జ‌గ‌న్ వారిలో తానున్నాన‌న్న భ‌రోసాను నింపుతూ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా …

Read More »

చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వేలో.. ప‌ది మంది మంత్రుల అడ్ర‌స్ గ‌ల్లంతు..!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజు రోజుకు వేడెక్కుతోంది. 2019లో ఏ పార్టీ అధికారం చేప‌డుతుంది..? ఏపీలో ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుస్తుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌ను కాసేపు ప‌క్క‌న‌పెడితే ప్ర‌స్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా కొన‌సాగుతున్న వారి ప‌రిస్థితి క‌త్తిమీద సాములా మారిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also:టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..! అయితే, …

Read More »

టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..!

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్ జగన్ చూసి టీడీపీ నేతలకు వణుకు మొదలైయ్యింది అంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు రెండేళ్ల క్రితం ఏపీని కుదిపేసిన అంశం. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరడం. ఇందులో కొంత‌మంది మంత్రి ప‌ద‌వులు కూడా ఇవ్వడం అప్పట్టో ఒక పెద్ద సంచలనం. అయితే వీరిపై అనర్హత వేటు వేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ ఇప్పటికి పోరాడుతున్నారు. …

Read More »

చంద్ర‌బాబుకు షాకిస్తూ.. వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 205వ రోజుకు చేరుకుంది. కాగా, ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల్లో త‌న పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. తానున్నాన‌న్న భ‌రోసాను …

Read More »

టీడీపీలో ఇద్ద‌రిపై వేటు..!

ఈ మ‌ధ్య కాలంలో ఏపీ రాజ‌కీయాలు వాడీ, వేడీగా సాగుతున్నాయి. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నువ్వా..? నేనా..? అన్న‌ట్టు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య చ‌తుర్ముఖ పోటీ నెల‌కొన‌నుంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు పార్టీల అధినేత‌లు ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి.. రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరింద‌ని, అందుకు సాక్ష్యం చంద్ర‌బాబు నియ‌మించిన జ‌న్మ‌భూమి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat