Home / Tag Archives: ysrcp (page 316)

Tag Archives: ysrcp

జై జ‌గ‌న్ అని క్రాఫ్ కొట్టించుకున్న విద్యార్థికి జ‌గ‌న్ ఏం చెప్పాడో తెలుసా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా త‌న పాద‌యాత్ర‌ను ఇడుపులపాయ నుంచి మొద‌లు పెట్టి క‌డ‌ప, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు. నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా, శ‌నివారం జ‌గ‌న …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు మోత్కుప‌ల్లి స‌వాల్‌..!

వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం.. ప్ర‌జా సంక్షేమాన్ని తాక‌ట్టు పెట్టే ఈ దేశంలో ఎవ‌రన్నా ఉన్నారా..? అంటే అది ఒక్క ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్ర‌మే అన్నారు టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఓట్లేసిన ప్ర‌జ‌ల‌కు, స్నేహానికి విలువ ఇవ్వ‌ని రాజ‌కీయ నేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్ర‌మేన‌ని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పేర్కొన్నారు. see also:ఎన్టీఆర్‌ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని …

Read More »

వైఎస్ఆర్ గురించి ఎవ్వ‌రూ చెపని విధంగా..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాలుగేళ్ల‌పాటు కేంద్రంలో బీజేపీతో క‌లిసి అధికారాన్ని పంచుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో ఏనాడు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని అడిగిన పాపాన పోలేద‌ని టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. see also:సీఎం చంద్ర‌బాబుకు మోత్కుప‌ల్లి స‌వాల్‌..! సీఎం చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జాబు రావాలంటే.. బాబు రావాల‌నే నినాదాన్ని …

Read More »

సీఎం చంద్ర‌బాబు నుంచి ప్రాణహాని..!

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావునే చంపాడు.. ఆయ‌న ముందు నేనెంత‌, సీఎం చంద్ర‌బాబు న‌న్ను కూడా ఎప్పుడు చంపుతాడో తెలీదు. నాకు చంద్ర‌బాబు నుంచి ప్రాణ‌హాని ఉందంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..! కాగా, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. …

Read More »

వైసీపీలోకి టీడీపీ కాపు నేత‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 201వ రోజుకు చేరుకున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు …

Read More »

ఇక మేట‌ర్ లేద‌నుకోవాల్సిందే.. భ‌య్యా..!

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మ‌ళ్లీ నోరు జారారు. అయితే, ఒక సారి నోరు జారితే పొర‌పాటు అనుకోవ‌చ్చు. కొన్ని సంద‌ర్భాల్లో టంగ్ స్లిప్ అయితే ఫీల్డ్‌కు కొత్త అనుకోవ‌చ్చు. ప్ర‌తీ సారి నోరు జారితే.. అలా మాట్లాడే వారిలో మేట‌ర్ లేద‌ని తేల్చేయొచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ప‌రిస్థితి అలానే ఉంది. ఇటీవ‌ల కాలంలో …

Read More »

జ‌గ‌న్ జ‌స్ట్ మిస్ – సెల్ఫీ కోస‌మ‌ని వ‌చ్చిన వ్య‌క్తి ఏం చేశాడో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా, ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు రోజు.. రోజుకు జ‌నం పెరుగుతున్నారే త‌ప్ప.. త‌గ్గ‌డం లేదు. అశేష జ‌న సందోహం న‌డుమ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జ‌రుగుత‌న్న …

Read More »

పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!

వచ్చే ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి బరిలో నిలువనున్నాసంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిగా శ్రీదేవి ఎంపిక జరిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే అభ్యర్థిని ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడికి తెర లేచింది. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రలో బాగంగా పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. see also:జ‌న‌సేన శ్రేణుల‌కు మ‌రో షాకింగ్ న్యూస్‌..! చెరుకులపాడు నారాయణరెడ్డికి ఎంత …

Read More »

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌కు జై కొట్టిన‌.. టాలీవుడ్ ప్ర‌ముఖులు వీరే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మై క‌డ‌ప జిల్లా మొద‌లుకొని.. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో విజయ‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుంటూ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్‌పై పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాబోయే సీఎం …

Read More »

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌ రూ.5వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

టీడీపీ ఎంపీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ చేస్తున్న ఉక్కు దీక్ష‌లో చిత్త‌శుద్ధి ఉందా..? పార్ల‌మెంటు వేదిక‌గా నాలుగేళ్లు నోరుమెద‌ప‌ని ఆయ‌న ఇప్ప‌టికిప్పుడు దీక్ష‌కు కూర్చుకోవ‌డానికి కార‌ణ‌మేంటి..? అస‌లు ఆయ‌న స్టీల్ ఫ్యాక్ట‌రీ కోస‌మే దీక్ష‌కు పూనుకున్నారా..? రాజ‌కీయ ల‌బ్ది కోసం దొంగ దీక్ష చేప‌డుతున్నారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే..! టీడీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపికైన బ‌ఢా పారిశ్రామిక వేత్త సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat