Home / Tag Archives: ysrcp (page 326)

Tag Archives: ysrcp

బుట్టా రేణుక..మీకు పోటిగా వైసీపీ కార్యకర్తను నిలబెట్టి అఖండ మెజార్టితో గెలిపించగల ధమ్మున నేత వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక…మా ఎంపీలను విమర్శించడం హేయమని కర్నూల్ జిల్లా ఆదోని నియోజక వర్గ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్‌రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని …

Read More »

చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాలేడు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో గెలవడా ..మరోసారి ముఖ్యమంత్రి కాలేడా ..అంటే అవుననే అంటున్నారు భారతీయ జనత పార్టీ ప్రధాన కార్యదర్శి సి.మురళీధరరావు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యం .. మేము తలచుకుంటే ఆయన జీవితంలో …

Read More »

హే.. బాల‌కృష్ణ మ‌ళ్లీ వేసేశాడు..!

ఏమ‌న్నావు బాబూ..! బాబూ చిట్టీ.. ఠిఠిఠిఠీ..! అంటూ టీవీ షోల‌లో, సోష‌ల్ మీడియాల‌లో ఓ వీడియో వైర‌ల్ అవుతుండ‌టం ప్ర‌తీ ఒక్క‌రికి తెలిసి న‌విష‌య‌మే. ఎవ‌రైనా ప్ర‌ముఖులు మాట్లాడుతూ.. వారి నోట నుంచి ఆణిముత్యాలు జారిన‌ప్పుడు ఇటువంటి ఆడియోను క‌లిపి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసేస్తుంటారు. ఇప్పుడు అటువంటి మ‌రో వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అదే సినీ న‌టుడు, ఎమ్మెల్యేనంద‌మూరి బాల‌కృష్ణ వీడియో. అయితే, శుక్ర‌వారం అనంత‌పురం …

Read More »

దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు పాలన ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను ఏపీ కోసం..రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేశామని టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలందరూ …

Read More »

“ఇలా చేస్తే 2019″లో జగనే ముఖ్యమంత్రి …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కటి చేస్తే వైసీపీ అధికారంలోకి రావడం ..జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు వైసీపీ సీనియర్ నేత ,మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళా రామకృష్ణ రెడ్డి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీలు రాజీనామా చేయడం చాలా చిన్న విషయం కానీ ఆ …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో భారీ కుంభ‌కోణం.. వెలుగులోకి..!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని రియ‌ల్ ఎస్టేట్ మోడ‌ల్‌గా మార్చేసింది. అమ‌రావ‌తిని అభివృద్ధి పేరిట సింగ‌పూర్ కంపెనీల‌కు అమాంతం రాసేశారు. భూమి, వ‌స‌తులు, పెట్టుబ‌డులు ఏపీ ప్ర‌భుత్వం పెట్టి.. లాభాల్లో మాత్రం సింగ‌పూర్ కంపెనీల‌కు 58 శాతం వాటాల‌ను ఏపీ ప్ర‌భుత్వం రాసిచ్చేసింది. see also:రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..! అక అస‌లు విష‌యానికొస్తే.. రాజ‌ధాని అమ‌రావ‌తి ఒప్పందాలు ఓ కొలిక్కి వ‌చ్చాయి. …

Read More »

రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!

గాలివీడు మండలంలోని గోపనపల్లె గ్రామ పంచాయతీ సి.పురం వాండ్లపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు నల్లా బత్తిన బోడ్రెడ్డి (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలాగే ఆయన మనవరాలు రోహితారెడ్డి (6) మృతి చెందగా, భార్య జానికమ్మకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… బోడ్రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని చిన్నగొట్టిగల్లులో ఉన్న తన కుమార్తె, అల్లుడు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి గాలివీడుకు మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. ఆయనతోపాటు భార్య జానికమ్మ, …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …

Read More »

వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడూ చేయ‌ని విధంగా..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాదయాత్ర‌లో న‌డించేందుకు ప్ర‌జ‌లు వారంత‌గా వారే ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 184వ రోజు కొన‌సాగుతోంది. see also:వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు నిందితుడు విడుద‌ల‌..! అయితే, జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఎప్పుడూ చేయ‌ని …

Read More »

జ‌గ‌న్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్ష‌ణ‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ వెంటే మేమంటూ ప్ర‌జ‌లు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డుస్తున్నారు. see also: అంతేకాకుండా, ఇటీవ‌ల క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోనూ ప‌లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat