Home / Tag Archives: ysrcp (page 329)

Tag Archives: ysrcp

చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..!

ఏపీ ముఖ్యమంత్రి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి జోకులు పేల్చేశారు.నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే .తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక మార్పులకు కారణం నేనే ..తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నేనే పునాది వేశాను .నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేస్తాను అని ఇలా పలు మార్లు మాట్లాడి సోషల్ మీడియాలో నెటిజన్ల చేత సెటైర్లు వేయించుకున్న సంగతి …

Read More »

ఏపీలో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడే..!

ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడేనని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 181వ రోజు పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ఏడాది సమయం ఉందనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తాము ఎన్నికలకు 14 నెలలు సమయం ఉండగానే రాజీనామ చేసామన్నారు. ఎన్నికలంటే భయపడేది …

Read More »

ఏపీలో ఇది టీడీపీ బలం..అది వైసీపీ బలం

ఏపీలో టీడీపీ దగ్గర బలిసిన కార్యకర్తలున్నారని, నదుల్లో ఇసుక తిన్నవాళ్లు, చెరువుల్లో మట్టి తిన్నవాళ్లు వాళ్ల దగ్గర ఉన్నారని వైసీపీ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ టీడీపీ వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు 15 న్యూస్‌ ఛానళ్లున్నాయని అదే వైసీపీకు కార్యకర్తలే ప్రచార కర్తలని,వారే బలం అని ఆయన అన్నారు. అందువల్ల ప్రజల్లోకి కార్యకర్తలే విస్తృతంగా పార్టీని తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘వైఎస్ …

Read More »

ప‌వ‌న్ చేసిన ప‌నికి ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప‌నికి ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌స్సు యాత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మొద‌టి రోజు ప‌వ‌న్ క‌ల్యాన్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు ఎగ‌బ‌డ్డారు. ఆ మ‌రుస‌టి రోజు నుంచి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న త‌గ్గుతూ వ‌స్తోంది. see also… సీఎం చంద్ర‌బాబుకు వైసీపీ నేత స‌వాల్‌..! అయితే, ప్ర‌జా …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు వైసీపీ నేత స‌వాల్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మేన‌న్నారు. ఆ క్ర‌మంలోనే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో 14 నెల‌లు …

Read More »

ఈ వీడియో చూస్తే కడపలో ఎలా..టీడీపీ జెండా ఎగురుతుందో..

రైతుల సంక్షేమం పట్ల టీడీపీ నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ.. వైసీపీ పార్టీ రైతులతో కలిసి కదం తొక్కింది. కడప జిల్లాలోని రాజోలి ఆనకట్టను నిర్మించాలనీ, కేసీ కెనాల్‌కు సాగు నీటిని అందించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్‌లతో రైతులు, వెసీపీ నాయకులు రాజోలి ఆనకట్ట నుంచి కలెక్టరేట్‌ వరకు చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. …

Read More »

ఆ ఒక్క జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీలోకి..ఇక టీడీపీ క్లీన్ స్వీప్

2019 లో జరిగే ఎన్నికల వాతావ‌ర‌ణం ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడే క‌నిపిస్తోంది. పోటి చేసే అన్ని పార్టీల‌న్నీ ఇప్పుడే హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్య్గంగా ఓవైపు ప్రత్యేక హోదా ఉద్య‌మంలో బిజీగా గ‌డుపుతూనే మ‌రోవైపు ఆయా నియోజక వర్గాలను చ‌క్క‌దిద్దుకోవ‌డంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌రిస్థితిని త‌మ‌కు సానుకూలంగా మ‌ల‌చుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో వైఎస్ జ‌గ‌న్ ఉన్నారు. వైసీపీ నుండి అధికారపార్టీలోకొచ్చి చేరిన వారు కొంత అసంతృప్తితో …

Read More »

ఈ నెల 6న ఢిల్లీలో ఏం జ‌ర‌గబోతోంది..??

ఏపీలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు వేస‌వి కాలాన్ని మించిన‌ వేడిని రాజేస్తున్నాయి. అయితే, ప్ర‌త్యేక హోదాపై పోరాటం క్రెడిట్‌ను సొంతం చేసుకునేందుకు ఏపీలోని రాజ‌కీయ పార్టీల‌న్నీ ఎవ‌రి వాద‌న‌లు వారు వినిపిస్తున్నారు. అయితే, ప్ర‌త్యేక హోదాపై తాము సైతం పోరాటం చేస్తున్నామ‌న‌డం అధికార పార్టీకి త‌గ‌దంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు తీరా.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు …

Read More »

వైసీపీలోకి 35ఏళ్ళ అనుభవమున్న టీడీపీ ఎమ్మెల్సీ ..!

ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ..ఎందుకు ఉంటారో ..ఎవరు పార్టీ మారతారో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిన కానీ ఆ తర్వాత సీను రివర్స్ అయ్యి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది …

Read More »

ఎన్నికలు ముగిసేంత వరకూ..ఈనాడు, ఆంధ్రజ్యోతి చూడొద్దు..ఎందుకంటే

ఏపీలో 2019లో జరిగే ఎన్నికలు ముగిసేంత వరకూ వైసీపీ కార్యకర్తలెవరూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో టీవీలను చూడొద్దని వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. ఒంగోలులో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు నిరంతరాయంగా పర్యవేక్షించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టేప్రయత్నం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat