ఒక్క మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత విజయవంతమైందో మనకు తెల్సిందే .సందీప్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ ట్వీట్ చేశారు . ఇటివల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అర్జున్ రెడ్డి తన అధికారక ట్విట్టర్ ఖాతాలో …
Read More »ఏపీలో మరో సారి కలవరం -ఫోన్లో నేను చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫోన్ మాట్లాడుతూ వార్తలోకి ఎక్కారు అంటూ బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది .ఈ వార్త కథనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటివల కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కర్నూలు జిల్లాకు చెందిన ఏఈ ఇంటికి ఫోన్ చేశారు. పవన్ గురించి సందీప్ రెడ్డి …
Read More »బీజేపీ పార్టీతో కుమ్మక్కైన పవన్ ,జగన్ -దేవినేని ఉమా ..!
ఏపీ అధికార టీడీపీ నేత ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కుమ్మక్కై పవన్ ,జగన్ టీడీపీ పార్టీకి ,ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని విమర్శించారు …
Read More »పార్టీ మార్పుపై వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి క్లారిటీ ..!
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత జంగా కృష్ణమూర్తి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..ఇప్పటికే అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి వలసలు వస్తున్నా నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీడీపీ పార్టీలోకి వెళ్ళడం ఖాయామా ..తనపై పార్టీ మారుతున్నారు అని వస్తున్నా వార్తలపై జంగా కృష్ణమూర్తి స్పందించారు. వైఎస్ జగన్ 179 వ రోజు ప్రజా సంకల్పయాత్ర శుక్రవారం ఆయన నారాయణ పురంలో వైసీపీ పార్టీ …
Read More »చంద్రబాబుపై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ,ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వంచనపై గర్జన సభలో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉన్న నోటుకు ఓటు సహా ఉన్న పలు కేసుల భయంతోనే ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేక …
Read More »మంచు విష్ణు జగన్ను ఏమని పిలుస్తాడో తెలుసా..??
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 177 రోజులు అలాగే, 2వేల 200 పైచిలుకు కిలోమీటర్లు నడిచారు. జగన్ ఏ ప్రాంతంలో పాదయాత్ర చేసినా ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా ప్రజల సమస్యలపై …
Read More »ఏపీలో అస్సలు జనసేన పార్టీ కి అభ్యర్థులు దొరుకుతారా…!
ఏపీలో టీడీపీ ,వైసీపీ పోటాపోటిగా 2019 ఎన్నికల సమరానికి రెడి అవుతుండగా….ఆ సమరంలోకి మరోక పార్టీ రెడి అయ్యింది..అదేనండి గత 4 ఏళ్లు టీడీపీతో స్నేహం చేసి గత ఎన్నికల్లో సపోర్ట్ చేసిన టాలీవుడ్ హీరో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో పోటీచేయలేదుగాని, టీడీపీ అధికారంలోకి రావడానికి విపరీతంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీతో బంధం తెగిపోయాక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 …
Read More »ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు ఫోన్..!
కర్నూలు రాజకీయం… టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు ఫోన్..! పెళ్లి పనుల్లో ఉన్న మంత్రి అఖిల ప్రియకు భారీ షాక్..!! ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితిపై ఆరా తీసే పనిలో పడ్డారు. విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడు కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు …
Read More »సీఎం చంద్రబాబుకు మంత్రి అయ్యన్న పాత్రుడు బిగ్ షాక్..!
తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇకపై ఈ అంతర్గత పోరు తగ్గే అవకాశమే లేదని టీడీపీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడులో టీడీపీ మంత్రులు నవ్వుతూనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీంతో విస్తుపోవడం టీడీపీ కార్యకర్తల వంతైంది. వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ …
Read More »ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యేకి చుక్కలు చూపించిన ప్రజలు ..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే అధికార టీడీపీ పార్టీ కి చెందిన నేతలపై ,ఎమ్మెల్యేలపై ప్రజలు ఎదురుతిరుగుతున్నారు . గతనాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సంగతి తెల్సిందే . తాజాగా తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధికి అడ్డుపడుతూ ..నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించే రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అధికార టీడీపీ పార్టీ …
Read More »