Home / Tag Archives: ysrcp (page 336)

Tag Archives: ysrcp

రాజకీయాల్లో నాకు వైఎస్సార్ ఆదర్శం-టాలీవుడ్ సీనియర్ హీరో ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఆదర్శమని ..తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపించారు.ఆఖరికి తను చనిపోయే ముందు కూడా ప్రజాహితం కోసమే బయలు దేరి .. తన ప్రాణాలను వదిలేశారు అని అన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో సుమన్ .ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ వైట్ ఫీల్డ్ లోని …

Read More »

టీడీపీలో చేరిన బుట్టా రేణుకకు బిగ్ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్ళు ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలుపొందిన బుట్టా రేణుక ఇటివల ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ..ప్రలోభాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే . అయితే నమ్మి ఓట్లేసి గెలిపించిన …

Read More »

జగన్ సత్తా ..బాబు అసమర్థత అందరికి తెలిసేలా షేర్లు కొట్టండి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు దిగొచ్చింది.ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సమావేశంలో ఆక్వా రైతులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను గురించి,ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగి మరి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …

Read More »

జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్ర‌లో పాల్గొన్న స్టార్ డైరెక్ట‌ర్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా మ‌స్య‌లు తెలుసుకుంటూ.. వాటి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ ఏపీ భ‌విష్య‌త్ త‌రాల‌ నేత‌గా మ‌రింత గుర్తింపు పొందుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌నే. అయితే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో …

Read More »

మోడీని చూసి.. చంద్ర‌బాబుకు మెచ్చెమ‌ట‌లు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌ధాని మోడీని చూస్తే ముచ్చెట‌లు ప‌డుతున్నాయా..? ఆ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు ఏపీలో ఒక మాట‌.. ఏపీ దాటాక మ‌రో మాట మాట్లాడుతున్నారా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్న చంద్ర‌బాబు.. ఆ కేసు నుంచి ఎలాగైనా త‌ప్పించుకోవాల‌న్న క్ర‌మంలో ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేయ‌డం లేదా..? బీజేపీతో బ‌హిరంగంగా దెగ‌దెంపులు చేసుకున్నా.. తెర వెనుక స్నేహ‌బంధం …

Read More »

వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలతో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల ,పారిశ్రామిక వేత్తల మద్దతు భాగానే లభిస్తుంది.అందులో భాగంగా కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ గూటికి చేరుతున్నారు . రాజకీయ నేతలే కాకుండా పారిశ్రామిక వేత్తలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు .తాజాగా విశాఖ పట్టణానికి …

Read More »

టీడీపీ నేతలు మహిళ అని చూడకుండా వేధిస్తున్నారు ..అయిన అన్న వెంటే ..!

ఏపీ ప్రధానప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అన్ని వర్గాల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎ గోపవారానికి చెందిన గండ్రోతు నాగదేవి అనే మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు .ఈ సందర్భంగా తన ఆవేదనను …

Read More »

ఏపీలో అరాచకం -వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ ఎమ్మెల్సీ దాడి ..!

ఏపీలో అధికార టీడీపీ కి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఈ క్రమంలో సాధారణ మహిళ దగ్గర నుండి ప్రభుత్వ మహిళ అధికారి వరకు ..సామాన్య పౌరుడుదగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా టీడీపీ నేతలు అందరిపై దాడులకు తెగబడుతున్నారు . తాజాగా రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్సమావేశం సందర్భంగా అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ,శాసనమండలి విప్ రెడ్డి …

Read More »

జగన్ కు అండగా నేనున్నా అంటున్న బుడతడు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా మియ్యేరు గ్రామానికి చెందిన కొవ్వూరు జగన్ రెడ్డి అనే బాలుడు పంచె కట్టుకొని ,కండువాతో అచ్చం దివంగత ముఖ్యమంత్రి …

Read More »

స్పీక‌ర్ కోడెల‌ను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌..!!

కోడెల శివ ప్ర‌సాద్‌. ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌, అంతేకాదు గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియ‌న్. స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ న‌ర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివ‌ప్ర‌సాద్‌కు ఏపీ ప్ర‌ధాన ప్రతిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన మ‌ద్ద‌తుతో స్పీక‌ర్‌గా ఎన్నిక‌య్యారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat