ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు వైసీపీ గూటికి చేరుతున్నారు .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. విజయవాడ …
Read More »టీడీపీకి మైండ్ బ్లోయింగ్ షాక్..! ”ఫుల్ జోష్లో వైసీపీ శ్రేణులు”..!!
నవ్యాంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి షాక్ తగలనుందా..? ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మద్దతు ఏ పార్టీకి..? గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడేమంటున్నారు..? ఉభయ గోదావరి జిల్లాల్లో 2014 ఎన్నికల సీన్ రివర్స్ కానుందా..? ప్రస్తుతం రాజకీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని …
Read More »“2019లో జగన్ అనే నేను ఏపీ సీఎం” గా…!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోనున్నారా ..గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే గెలుపొందిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారాని పూలలో పెట్టి ఇస్తారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద హత్య యత్నం కేసు నమోదు కానున్నదా ..?. అయితే నారా చంద్రబాబు నాయుడు మీద ఈ హత్యాయత్నం కేసు నమోదు అవ్వడం ఎటువంటి పరిణామాలకు దారిస్తుందో ..ఎందుకు పెట్టాలో చెబుతున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. నిన్న మంగళవారం పశ్చమ గోదావరి ,తూర్పు గోదావరి జిల్లాల మధ్య …
Read More »చింతమనేని ప్రభాకర్పై జగన్ సంచలన నిర్ణయం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చి మ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్కు పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. …
Read More »చంద్రబాబు నుంచి ఫోన్ కాల్..! షాక్లో అఖిల ప్రియ..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియకు ఫోన్..! విల విలా విలపించిన మంత్రి అఖిల ప్రియ..! కారణం తెలిస్తే షాక్..!! కాగా, మంగళవారం మధ్యాహ్నం సమయంలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోగల మంటూరు వద్ద గోదావరి నదిలో లాంచీ మునిగి 55 మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. మిగతా ఈత రాని …
Read More »చింతమనేని నియోజకవర్గంలో.. వైసీపీలోకి సీనియర్ నేత..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య ఆద్యాంతం విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జగన్ నడక సాగించిన ప్రతీ రోజూ ప్రజల …
Read More »వైసీపీలో చేరిన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడుకు ప్రధాన భద్రతా అధికారిగా పనిచేసిన రాయలసీమ మాజీ ఐజీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . ఈ క్రమంలో ప్రస్తుతం గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో రాయలసీమ …
Read More »బాబు, జగన్, కన్నా సృష్టించిన రికార్డ్ ఇది..!
ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నవారు ఒ ఆశ్చర్యకరమైన అంశాన్ని గమనించారు. ఇంకా చెప్పాలంటే ఓ ప్రత్యేక రికార్డ్ను కూడా సృష్టించారు. అలా రికార్డ్ సృష్టించింది కూడా ఓ ముగ్గురు ప్రముఖమైన నాయకులు. అది కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు కావడం. ఆ ముగ్గురే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. …
Read More »రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన చంద్రబాబు.. ఎందుకో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు..!!
కర్ణాటక ఫలితాల వేళ రాహుల్ గాంధీకి .. చంద్రబాబు ఫోన్ కాల్..!! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు తారక రామారావు అసలు తెలుగుదేశం పెట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా కదా..! అటువంటిది ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫోన్ చేయడమేంటి..? అసలు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకుంటున్నారు..? ఏపీలో 2014లో అధికారం …
Read More »