Home / Tag Archives: ysrcp (page 343)

Tag Archives: ysrcp

గోదావరి జిల్లాలో పెను సంచలనం -వైసీపీలోకి బడా పారిశ్రామికవేత్త ..!

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లోకి పాదయత్ర చేరుకున్న సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భీమవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గాదిరాజు …

Read More »

తనకున్న కొవ్వును కరిగించుకోవడానికే జగన్ పాదయాత్ర ..!

ఏపీలో గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దేవినేని ఉమా .ఇటివల బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై టీడీపీ నేతలు చేస్తున్న దాడిని వైసీపీ అధినేత ఖండించిన సంగతి తెల్సిందే . దీని గురించి మాట్లాడిన మంత్రి దేవినేని బీజేపీ …

Read More »

2019ఎన్నికలకు కైకలూరు వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసిన జగన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగించుకున్న జగన్ గోదావరి జిల్లాలో అడుగుపెట్టాడు . అయితే ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే వస్తున్నారు .తాజాగా కైకలూరు …

Read More »

వైసీపీలోకి సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. డేట్ ఫిక్స్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 160 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో కొన‌సాగుతుంది. అయితే, నేటి సాయంత్రం ప్ర‌జా సంక‌ల్ప …

Read More »

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, జ‌లీల్ ఖాన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌న్నారు. చంద్ర‌బాబు ఇలానే అభివృద్ధి చేస్తే 2019లోనూ టీడీపీనే అధికారం చేప‌డుతుంద‌ని జోస్యం చెప్పారు. అలాగే, సీఎం …

Read More »

ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ పోరాటం అద్భుతం..!!

సినీ న‌టుడు సాయి కుమార్ గ‌తంలో ఒక‌సారి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడి పోయారు. అయితే, ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రుపున పోటీ చేస్తున్న సాయి కుమార్ ఈ సారి క‌చ్చితంగా గెలుస్తాన‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సాయి కుమార్ మాట్లాడుతూ.. అటు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంతోపాటు.. ఇటు ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సాయి …

Read More »

అందరికి తెలిసే విధంగా వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి ..!

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఒక ఫోటో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొంద‌రు సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోను వైర‌ల్ చేశారు. బీజేపీ, వైసీపీ మ‌ధ్య ర‌హ‌స్య సంబంధాలు ఉన్నాయ‌ని టీడీపీ విష ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో అందుకు సాక్ష్యం అన్న‌ట్టు క‌ర్ణాట‌క బీజేపీ నేత య‌డ్యూర‌ప్ప, విజ‌య‌సాయిరెడ్డి క‌లిసి చ‌ర్చించారంటూ ఈ ఫోటోను సోష‌ల్ మీడియాలోకి వ‌దిలారు. ప‌గ‌లు ఏపీలో ఉంటున్న విజ‌య‌సాయిరెడ్డి రాత్రి వేళ‌ల్లో …

Read More »

సార్.. ఓటుకు నోటు కేసులో క‌ష్టాల్లో ఉన్నా.. కాపాడండి..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి ప్ర‌స్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టు ఉంది. అస‌లే చంద్ర‌బాబు నియ‌మించిన జ‌న్మ‌భూమి కమిటీల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం వ‌ర‌కు భారీ అవినీతి జ‌రిగింద‌ని ఆధారాల‌తో స‌హా అటు సోష‌ల్ మీడియాతోపాటు ఇటు ప‌లు సంద‌ర్భాల్లో పచ్చ మీడియా కూడా టీవీ ఛానెళ్ల‌లో ప్ర‌సారం చేయ‌డంతోపాటు ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రో ప‌క్క సార్వ‌త్రిక ఎన్నిక‌ల …

Read More »

వ‌ల్ల‌భ‌నేని వంశీకి గ‌డ్డుకాలం..!!

వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే, అలాగే, విజ‌య‌వాడ న‌గ‌రం టీడీపీ అధ్య‌క్షులు కూడాను. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి దుట్టా రామ‌చంద్ర‌రావుపై కేవ‌లం 9,500 ఓట్ల తేడాతో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, 2009లో జ‌రిగిన సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌పై విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన అప‌జ‌యం పాల‌య్యారు. దివంగ‌త టీడీపీ నేత ప‌రిటాల …

Read More »

రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat