Home / Tag Archives: ysrcp (page 346)

Tag Archives: ysrcp

టీడీపీ పార్టీకి వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా ..!

ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ..ఒక్కటి కాదు రెండు దాదాపు యాబై వేల మెజారిటీతో గెలుపొంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు .చేరిన మొదట్లో అంత సవ్యంగానే ఉంది .కానీ ఆ తర్వాత గతంలో ఆ నియోజకవర్గం నుండి గెలుపొంది మంత్రిగా పని చేసిన ఒక …

Read More »

2019లో టీడీపీ ఓట‌మి ఫిక్స్‌..!!

2014 ఎన్నిక‌ల్లో అమ‌లు కాని హామీలు గుప్పించి.. ప్ర‌జ‌ల‌ను మోసం చేసి మ‌రీ ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కించుకున్న చంద్ర‌బాబుకు 2019 ఎన్నిక‌ల్లో ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. అంతేకాకుండా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే ఎన్నిక‌ల భ‌యం మొద‌లైంద‌ని, 2019లో టీడీపీ ఓట‌మి చెంద‌బోతుంద‌న్న స‌మాచారం చంద్ర‌బాబు చెవిన ప‌డ‌ట‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, 2019లో చంద్ర‌బాబుకు ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్క‌క‌పోవ‌డానికి ఎనిమిది అంశాల‌ను రాజ‌కీయ నాయ‌కులు …

Read More »

వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ నాయ‌కుడు కాదు..!!

అమెరికా దేశానికి చెందిన మెలోడీ అనే మ‌హిళ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల కాలంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ప్ర‌జాదార‌ణ చూర‌గొంటూ.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాన్వేష‌ణ చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను అమెరికాకు చెందిన మ‌హిళ త‌న కుటుంబ స‌మేతంగా క‌లిసింది. జ‌గ‌న్‌ను క‌లిసి త‌రువాత జ‌గ‌న్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మీడియాతో పంచుకుంది …

Read More »

కర్నూల్ జిల్లాలో వైఎస్ జగన్ హావా..కాటసాని రాంభూపాల్ రెడ్డి తరువాత వైసీపీలోకి మరో బీజేపి నేత

కర్నూల్ జిల్లాలో రాజ‌కీయం వేడెక్కుతుంది. గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త ఉండడంతో ప్ర‌తిప‌క్ష‌ పార్టీ …

Read More »

జ‌గ‌న్ నిజ స్వ‌రూపం తెలిపే ఫోటో.. మీ కోసం..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌తో 152వ రోజు విజ‌యవంతంగా కొన‌సాగుతోంది. కాగా, ఇవాళ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం పొట్ల‌పాళెంలో ప్రారంభించి బుద్దాల‌పాళెంలో …

Read More »

డైరెక్ట్ చంద్రబాబుకే చెప్పి…గల్లా అరుణకుమారి సంచలన నిర్ణయం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త ఉండడంతో ప్ర‌తిప‌క్ష‌ పార్టీ వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వైదొలిగారు. మంగళవారం అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు ను కలసి ఆయన ఎదుటే తప్పుకొంటున్నట్లు చెప్పేశారు. ఆమె అనూహ్య నిర్ణయం చిత్తూరు జిల్లా రాజకీయ …

Read More »

వైఎస్ జ‌గ‌న్ వార్డు మెంబ‌ర్‌గా కూడా ప‌నికిరాడు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ 2019లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని క‌ల‌లు కంటున్నారు. ఆ క‌ల‌లు ప‌గ‌టి క‌ల‌లుగానే మిగిలిపోతాయి. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి 2019లోనే కాదు.. ఎప్ప‌టికీ సీఎం కాలేరు. క‌నీసం వార్డు మెంబ‌ర్‌గా కూడా ఇక‌పై గెల‌వ‌లేరు. ప్ర‌జ‌లు గెల‌వ‌నీయ‌రు అంటూ జ‌గ‌న్‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also …

Read More »

ఆనాడు కాంగ్రెస్‌ గోడలనే బద్దలు కొట్టి… ఈనాడు ఒట్టి చేతులతో టీడీపీ గోడలను పగుల గొట్టగల ధీరుడు వైఎస్‌ జగన్‌

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలో విజయవతంగా కొనసాగుతుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 151వ రోజుకు చేరుకుంది. జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే ఒట్టి చేతులతో టీడీపీ గోడలను పగుల గొట్టగల ధీరుడు వైఎస్‌ జగన్‌ …

Read More »

విశ్వబ్రాహ్మణులకు జగన్ గుడ్ న్యూస్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట యాబై ఒక్క రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులోభాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో విశ్వబ్రాహ్మణులతో సమావేశమయ్యారు జగన్ .ఈ సందర్భంగా వారు తమ సామాజికవర్గం ఎదుర్కుంటున్న పలు సమస్యల గురించి …

Read More »

5కోట్ల ఆంధ్రులకు వైఎస్సార్ పాలన..!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని కుంభ కోణం ..అవినీతి అక్రమాలు లేవని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటుగా గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలోకి దిగి ..నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అనుభవించి ఇటివల టీడీపీ కూటమి నుండి బయటకొచ్చిన బీజేపీ వరకు చేస్తున్న ప్రధాన ఆరోపణ .  అంతటి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి ఉన్న టీడీపీ పార్టీను ఏపీలో లేకుండా ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat