Home / Tag Archives: ysrcp (page 348)

Tag Archives: ysrcp

వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి.. డేట్ ఫిక్స్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందుతున్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, ఇటీవ‌ల కాలంలో ప‌లు మీడియా సంస్థ‌లు, రాజ‌కీయ నాయ‌కులు చేసిన స‌ర్వేల్లో కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ‌గా …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌వ‌న్నీ పిల్ల చేష్ట‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ మీడియాతో మాట్టాడుతూ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల‌న్న ఆలోచ‌న మంచిదేన‌ని, తిరుప‌తి స‌భ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వైఎస్ జ‌గ‌న్ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌న్నారు. అయితే, ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టాల‌న్న ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వం వ‌ద్ద …

Read More »

వైసీపీలోకి టీడీపీ నేత -ముహూర్తం ఖరారు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇటివల కర్నూలు జిల్లాకు చెందినా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి దాదాపు నాలుగు వందల కార్లతో భారీ ర్యాలీగా మూడు వేలమంది కార్యకర్తలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే . మరోవైపు ప్రస్తుత …

Read More »

జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు..!!

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప‌ర‌మావ‌ధిగా.. ప‌దునైన మాట‌ల‌తో అధికార ప‌క్షానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే మాట‌ల‌తో రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిలో రాణిస్తున్న ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ చంద్ర‌బాబు స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. కాగా, ఇవాళ విశాఖ‌ప‌ట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌లో పాల్గొన్న అనీల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభ‌జన నాటి నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా కోసం అలుపెర‌గ‌ని …

Read More »

జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తన పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఒక మాట అన్నారు – నా యాత్ర ముగుసేలోపు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీఠం కదిలిస్తాను అని. అప్పట్లో ఆ మాటాను ఎవరు సీరియస్ గా తీసుకొలేదు..అందులో భాగంగా జగన్ పాదయాత్ర చేయడం ఏమిటి ..అందుకు చంద్రబాబు …

Read More »

సీఎం చంద్ర‌బాబును ఒక్క ఉదుట‌న ఏకి పారేసిన చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌రావు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఏపీ మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏమొఖం పెట్టుకుని ప్ర‌త్యేక హోదాపై తిరుప‌తిలో స‌భ నిర్వ‌హిస్తావంటూ చంద్ర‌బాబుపై చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌రావు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, ఇవాళ చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను అడుగ‌డుగునా మోసం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు. see also : వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి కంట‌త‌డిపెట్టిన …

Read More »

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ..!

ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .అందులో భాగంగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి …

Read More »

40ఏళ్ళల్లో చంద్రబాబు తీసుకొని నిర్ణయాన్ని తీసుకున్న జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడ్ని అని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో తీసుకొని నిర్ణయాన్ని జగన్ తీసుకొని బాబు అండ్ బ్యాచ్ ను ఇరుకులో పడేశారు.అసలు విషయానికి గత నాలుగున్నర నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి కంట‌త‌డిపెట్టిన ఎన్టీఆర్ బంధువులు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 148 రోజులు పూర్తి చేసుకుని నేడు 149వ రోజు కొన‌సాగుతోంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోల‌, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేడు కృష్ణా జిల్లాలోని పెడనలో విజయ‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుని, ప‌రిష్కార మార్గాల‌పై …

Read More »

టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు స్ర్టాంగ్ వార్నింగ్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార మార్గాల అధ్య‌య‌నానికి ఏపీ వ్యాప్తంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అంతేకాకుండా, జ‌గ‌న్ ఎక్క‌డ స‌భ పెట్టినా ప్ర‌జ‌లు వేల సంఖ్య‌లో పాల్గొంటున్నారు. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌న్నిటిలో అవినీతి జ‌రుగుతోంద‌ని, నిరుద్యోగులు అయితే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat