ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,వైసీపీ పార్టీ ఆవిర్భావినించిన తర్వాత మొట్ట మొదటిసారిగా విజయనగరం జిల్లాలో మద్దతు తెలిపిన నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరారు .అసలు విషయానికి వస్తే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »అందుకే జగన్ అంటే అభిమానులు పడి చచ్చేది..!!
జగన్లో ఉన్నది చంద్ర బాబులో లేనిది అదే. నాడు దేశంలోని శక్తివంతురాలుగా ఉన్న సోనియా గాంధీ ఎదిరించి.. అక్రమంగా బనాయించిన కేసులను ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించినా.. ఎక్కడా లొంగని వ్యక్తిత్వం జగన్ సొంతం. నేడు టీడీపీ అధినేత మాత్రం కేంద్రం తనకు ఏ ఆపద చేపట్టినా తనకు అండగా నిలవాలంటూ వేడుకుంటున్నారు. అసలు ఏ తప్పూ చేయకపోతే.. తమపై చర్యలు తీసుకుంటారనే భయం టీడీపీ నేతల్లో ఎందుకు భయం …
Read More »వైసీపీ అభిమానులకు మంచి ఊపునిచ్చే వార్త..300 వాహనాల్లో బయలుదేరుతున్న..కాటసాని
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …
Read More »పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అయిన ఎంపీ గీత పరిస్థితి ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత ఆ తర్వాత అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు తలొగ్గి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు .అయితే తాజాగా ఆమె పార్టీ సభ్యత్వం గురించి ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »జగన్పై ఉన్న అక్రమ కేసులపై సుప్రీం కోర్టు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జగన్పై సీబీఐ, ఈడీ కేసులన్నీ క్లోజ్, అవును మీరు చదివింది నిజమే. వైఎస్ జగన్పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడనున్నారు. అయితే, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం …
Read More »వైసీపీ అధినేత జగన్ మగాడు ..మరి టీడీపీ అధినేత చంద్రబాబో ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ నేతలు కుట్రలు పన్ని మరి అక్రమకేసులు బనాయించిన సంగతి విదితమే.అయితే గతనాలుగు ఏండ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమ కేసులను న్యాయస్థానాలు క్రమక్రమంగా కొట్టేస్తున్నాయి.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు …
Read More »పిలిచి మరి మంత్రి పదవిస్తే బాబుకే ఝలకిచ్చిన అఖిల ప్రియ..!
తలను తన్నేవాడు ఒకడుంటే మన తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అనేది నిజమైంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆళ్లగడ్డ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి ఘనంగా సత్కరించాడు చంద్రబాబు నాయుడు .ఇంతవరకు బాగానే ఉంది .ఇక్కడ నుండే అసలు కథ మొదలైంది.అదేమిటి …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా అనుచరవర్గం ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ..దాదాపు తొమ్మిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు బుధవారం వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే . అందుకు ఆయన ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను కూడా ఆయన ఆ పార్టీ జాతీయ అధిష్టానానికి పంపించారు.ఈ తరుణంలోనే …
Read More »విజయసాయి రెడ్డి సంచలనాత్మక నిర్ణయం…!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు అయిన విజయసాయి రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు .గత నూట నలబై ఐదు రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే . జగన్ పాదయాత్రకు మద్దతుగా తను కూడా పాదయాత్ర …
Read More »ADR నివేదికలో కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు..!!
ఆయన వస్తే బాగుంటుంది.. ఆయన వస్తేనే ఆడ పిల్లలకు రక్షణ ఉంటుంది.. అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ప్రచారం చేయించుకున్న విషయం తెలిసిందే. తీరా ఆయన వచ్చాక ఏపీలో ఆడ పిల్ల పట్ట పగలు బయటకు వెళితే ఇంటికి క్షేమంగా వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. కేవలం సామాన్య మహిళల మీదే కాదు.. ప్రభుత్వ మహిలా అధికారిణుల నుంచి మహిళా రాజకీయ వేత్తలకు కూడా లైంగిక వేధింపులు, …
Read More »