ఆమె 2014 ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్త ..అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు లోక్ సభ స్థానానికి నిలబడి టీడీపీ అభ్యర్థిపై నలబై మూడు వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది పార్లమెంటు లోపల అడుగు పెట్టింది ..అలా అప్పటివరకు కేవలం ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందిన ఆమె ఒక్కసారిగా వైసీపీ …
Read More »పవన్ కల్యాణ్కు శ్రీరెడ్డి అద్దిరిపోయే కౌంటర్..!!
తెలుగు సినీ ఇండస్ర్టీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వేధింపులపై సంచలన విషయాలను, ఫోటోలతో సహా ఆధారాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన శ్రీరెడ్డి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై ఫైర్ అయింది. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అంటే నాకు ద్వేషమేమీ లేదు… అలా అని నేను ఆయన అభిమానిని కాదు.. ఆయనలో నాకు నచ్చేది.. తెలుగు వారిని …
Read More »వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడుమంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు .అయితే పార్టీలో చేరే టైంలో …
Read More »తెర వెనుక చక్రం తిప్పుతున్న పవన్ ఆప్త మిత్రుడు..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సంబంధించిన రాసలీలల భాగోతాలు త్వరలో బట్టబయలు కానున్నాయా..? పవన్ కల్యాణ్ రాసలీలలపై అంతగా ఫోకస్పెట్టిన ఆ మంత్రి ఎవరు..? ఇంతకీ ఆ మంత్రి మహిళా సంఘాలను కలవడానికి గల కారణాలేంటి..? ఆ మంత్రి అవినీతి భాగోతాన్ని పవన్ బయటపెట్టాడు కాబట్టే.. ఇప్పుడు పవన్ రాసలీలల భాగోతాన్ని బయటపెట్టేందుకు ఆ మంత్రి సిద్ధమయ్యాడా..? అన్న ప్రశ్నలకు ఇటు రాజకీయ ప్రముఖులు, అటు సినీ జనాలు అవుననే …
Read More »వైసీపీలోకి “సింహాపురి” టీడీపీ మాజీ మంత్రి -ముహూర్తం కూడా ఫిక్స్ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది .నిన్న కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దాదాపు మూడు వేలమందితో వైసీపీ కండువా కప్పుకున్నారు .నేడు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలోనే వైసీపీ పార్టీలోకి రానున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు …
Read More »బాబు దీక్షపై వైరలవుతున్న సెటైరికల్ వీడియో ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తారీఖున నిరహార దీక్ష చేయాలనీ నిర్ణయించిన సంగతి తెల్సిందే .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ..ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులకిచ్చిన ఎన్నికల హామీ ప్రత్యేక హోదా హమీను నెరవేర్చలేదని కారణంతో ఆ ఒక్క …
Read More »కర్నూల్ టీడీపీలో మరో వికెట్ డౌన్ -వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి మొదలైందా ..సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా ..నాలుగు ఏండ్లుగా తమకు ..తము కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశపడిన వారికి నిరాశ ఎదురైందా..పార్టీలో తమకు ,తమ సీనియారిటీకి ఎదురవుతున్న పలు అవమానాలను తట్టుకోలేక పార్టీకి గుడ్ బై చెప్పడమే మంచిదని …
Read More »జాతీయ రాజకీయాల్లోనే..!!
ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ …
Read More »సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!!
సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!! అవును, సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులను హైకోర్టు ఉతికారేసింది. అయితే, నాడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై అక్రమంగా బనాయించిన కేసుల ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా …
Read More »ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి చేరేలా షేర్లు కొట్టండి ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను నెరవేర్చాలని గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి ప్రజాసంఘాల వరకు ..విద్యార్థులు దగ్గర నుండి ప్రజలు వరకు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే . ముఖ్యంగా వైసీపీ పార్టీ కేంద్ర సర్కారు తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాకుండా ఏకంగా తమ ఎంపీ పదవులకు రాజీనామా …
Read More »