Home / Tag Archives: ysrcp (page 380)

Tag Archives: ysrcp

జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో ,మంచు మోహన్ మోహన్ బాబు తనయుడు ,యువహీరో మంచు మనోజ్ కుమార్ నడవనున్నారా ..?అంటే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా …

Read More »

2019లో జ‌గ‌నే సీఎం.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ 2019లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాదాణ‌ను చూసి అటు రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు ఇటు సినీ న‌టులు కూడా జ‌గ‌న్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విష‌యం …

Read More »

వైసీపీలోకి భూమా నాగి రెడ్డి ప్రాణ మిత్రుడు ఆళ్ళగడ్డ ఏవి సుబ్బారెడ్డి.. ?

ఏపీ రాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఎటూ అర్ధం కాకుండా పోతున్నాయి.ఈ నేపథ్యంలో అందరు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కర్నూలు జిల్లాలో నంద్యాల టిడిపికు చెందిన కీలక నేత ఏవి సుబ్బారెడ్డి త్వరలో వైసిపిలోకి చేరటం ఖాయమని తెలుస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో రానున్న ఎన్నికల్లోపు కర్నూలు జిల్లా వైసిపిలో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చని టీడీపీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఏవి కూడా తొందరలోనే టిడిపికి …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్‌..! ప‌డుకుంటేనే అవ‌కాశం ఇచ్చే ర‌కం..!!

తెలుగు ఇండ‌స్ర్టీలో స్టార్ హీరోల నుంచి ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు మొద‌లుకొని చిన్న‌, చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌తో ప‌డుకుంటేనే హీరోయిన్‌గా అవ‌కాశం ఇస్తారంలూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది సినీన‌టి శ్రీ‌రెడ్డి. కాగా, మంగ‌ళ‌వారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీ‌రెడ్డి మాట్లాడుతూ… ప‌వ‌న్ క‌ల్యాణ్ తో స‌హా తెలుగు స్టార్ హీరోలుపై, వారి వార‌స‌త్వాల‌పై సంచ‌ల‌న కామెంట్లు చేసింది. అయితే, ఇటీవ‌ల కాలంలో హాలీవుడ్ మొద‌లుకొని బాలీవుడ్, కోలీవుడ్‌, టాలీవుడ్‌ల‌లో విన‌ప‌డుతున్న …

Read More »

పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్ ..!

ఏపీ లో వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి పార్టీ ఫిరాయించారు. See Also:ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..! ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన …

Read More »

జ‌గ‌న్‌కు ఏమైంది..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఆరు జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో ప్ర‌జ‌ల మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొంటూ వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, …

Read More »

ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఇటు చంద్ర‌బాబు, అటు మోడీ ప్ర‌భుత్వాలు రెండూ క‌లిసి న‌ట్టేట ముంచాయ‌న్నారు. పోల‌వ‌రం పేరుతో చంద్ర‌బాబు స‌ర్కార్ చేసిన అవినీతి అంతా ఇంతా కాద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండి ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర …

Read More »

వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాను దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో జగన్ గత నూట పన్నెండు రోజులుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అంతే కాకుండా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్నారు. See Also:ఏపీ రాజకీయాల్లో సంచలనం-రాజ్య‌స‌భ అభ్య‌ర్థి వ‌ద్ద చంద్ర‌బాబు …

Read More »

రాజ్య‌స‌భ అభ్య‌ర్థి వ‌ద్ద చంద్ర‌బాబు అవినీతి చిట్టా..!!

ఓటుకు నోటు కేసులో టీడీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి కీల‌క పాత్ర‌..! ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు..!! అవును, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు అవినీతిని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి మ‌రో కీల‌క స‌మాచారం సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌ప‌డింది. ఇటీవ‌ల రాజ్య‌స‌భకు టీడీపీ నుంచి ఎంపీ సీఎం ర‌మేష్‌, అలాగే, టీడీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ ఎంపికైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat