Home / Tag Archives: ysrcp (page 388)

Tag Archives: ysrcp

”ఎన్టీఆర్‌కు రాజ‌కీయాలు తెలియ‌వు” చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్‌..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రిఎన్టీఆర్‌కు రాజ‌కీయాలు తెలియ‌వు, ఎన్టీఆర్ రాజ‌కీయంగా ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు నేనే ఆదుకున్నా, ఆగ‌స్టు సంక్షోభాన్ని ఎన్టీఆర్ నివారించ‌లేక‌పోయారు, నా రాజ‌కీయ అనుభ‌వంతో ఎన్టీఆర్‌ను ఆగ‌స్టు సంక్షోభం నుంచి బ‌య‌ట‌పడేలా చేశా, త‌న‌కు ప్ర‌ధాని ప‌ద‌వి ఇస్తాన‌న్నా నేను వ‌ద్దంటా అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. చంద్ర‌బాబు నాయుడు ఇంకా ఏం చెప్పారంటే..!! see also : రూ.100 కోట్ల విలువైన …

Read More »

రూ.100 కోట్ల విలువైన మ‌ట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్ల‌న్న‌ అవినీతి బాగోతం..!!

రూ.100 కోట్ల విలువైన మ‌ట్టి కొట్టేశాడు..! మంత్రి పుల్ల‌న్న‌ అవినీతి బాగోతం..!! అవును, మీరు చ‌దివింది నిజ‌మే. ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా రూ.100 కోట్లు విలువైన మ‌ట్టిని అక్ర‌మ మైనింగ్ చేశారు. మైనింగ్‌కు అడ్డు వ‌చ్చిన అధికారుల‌ను బెదిరించి మ‌రీ.. బెదిరింపుల‌కు లొంగ‌ని వారికి లంచాలు ఇచ్చి మ‌రీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు త‌న అనుచ‌ర వ‌ర్గంతో ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ట్టిని ఇష్టానుసారం …

Read More »

ఎవ‌డండీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!?

ఎవ‌డండీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!? జ‌న‌సేన పేరుతో.. ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టాడు. ఇంత వ‌ర‌కు ఏ ఎన్నిక‌లోనూ పోటీ చేయ‌లేదు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపి ఆ రెండు పార్టీల‌తో క‌లిసి ప్యాకేజీలో పార్టన‌ర్‌షిప్ పొందాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి. కాగా, ఇటీవ‌ల ఓ ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై, జ‌న‌సేన పార్టీపై …

Read More »

వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి ..!

ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో పెనుసంచాలనం చోటు చేసుకోబోతుందా..!.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అక్రమాలు ,అన్యాయాలపై ఇటు ప్రజలే కాకుండా ఏకంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులతో సహా కార్యకర్తలు అందరు విసిగిపోయి ఉన్నారా..అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం దక్కదని ముందుచూపుతో పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా.అందుకే అధికార పార్టీ అది తమ సొంత నేతలు …

Read More »

ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌ల అవినీతిని ఆధారాల‌తో స‌హా తేల్చేశారు..!!

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ మొద‌టి సంవ‌త్స‌రంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా రాజ‌మండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మోడీ స‌ర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేద‌ని చెపుతున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. నాడు అమిత్‌షా ల‌క్షా 50వేల కోట్ల రూపాయ‌ల‌ను ఏపీ అభివృద్దికి ఇచ్చామ‌ని చెప్తుంటే ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు. ఆ ల‌క్షా 50 …

Read More »

జ‌గ‌న్ రౌడీయిజం, నీచ చ‌రిత్ర అంద‌రికీ తెలుసు :మ‌ంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌ది ఓ నీచ చ‌రిత్ర అని, జ‌గ‌న్ చ‌రిత్ర అంతా రౌడీయిజంతో కూడుకుంద‌ని ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, బుధ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ల‌క్ష కోట్లు దోపిడీ చేసి 17నెల‌లు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు వెళ్లేట‌టువంటినేర …

Read More »

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పార్ట‌న‌ర్‌షిప్‌ను ఆధారాల‌తో స‌హా ఏకిపారేశాడు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పార్ట‌న‌ర్‌షిప్‌ను ఆధారాల‌తో స‌హా ఏకిపారేశాడు..!! స్వ‌యాన సినీ న‌టుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ డ‌బ్బు కోసం, ప్యాకేజీ కోసం ఏపీలో కొన్ని ఇష్యూస్‌ను రేస్ చేసుకుని, అందుకు చంద్ర‌బాబు, బీజేపీ వ‌ద్ద ప్యాకేజీ తీసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు చేసేదేమీ లేదు. ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ త‌రువాత ఏపీకి అన్యాయం జ‌రిగిందంటూ ప్ర‌త్యేక హోదా …

Read More »

ఏపీలో దారుణం..వైసీపీ మైనార్టీ నేతపై జేసీ బ్రదర్స్ వర్గీయులు దాడి..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ ప్రత్యేక్షంగా దాడులు చేస్తున్నారు. See Also:జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..! ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో వక్ఫ్ భూములను జేసీ బ్రదర్స్ అన్యాయంగా అక్రమంగా కబ్జా చేశారు అని …

Read More »

జ‌గ‌న్‌పై కేసులు పెడ‌తాం :మ‌ంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. కాగా, మంగ‌ళ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సీబీఐ ముచ్చ‌ట‌గా మ‌రో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సీబీఐ 11 కేసుల‌ను ఫైల్ చేయ‌గా.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ క‌లిసి 14 ఛార్జ్‌షీట్‌ల‌ను ఫైల్ చేసింద‌న్నారు. …

Read More »

సోది చెప్ప‌కు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు శివాజీ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. అయితే, ప్ర‌త్యేక హోదా అంశంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్య‌క్షంగా పోరాడ‌కుండా జేఎఫ్‌సీ అంటూ వేసిన క‌మిటీ కాల‌యాప‌న చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హీరో శివాజీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏపీ సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, జేఎఫ్‌సీ క‌మిటీపై విరుచుకుప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది..? ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat