Home / Tag Archives: ysrcp (page 389)

Tag Archives: ysrcp

జ‌గ‌న్ భ‌యంతోనే చంద్ర‌బాబు హ‌డావుడి..! బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఏపీ కో – ఆర్డినేట‌ర్ పురిఘ‌ల్ల రఘురామ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పురిఘ‌ల్ల ర‌ఘురామ్ మాట్లాడుతూ.. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర చేసి స‌క్సెస్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాడు పాద‌యాత్ర చేసి సీఎం అయ్యారు. అలాగే నేడు పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ …

Read More »

2019లో హిస్టరీ రిపీట్స్‌..!! ”ఇది ఫిక్స్‌”

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ప్ర‌కాశంజిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలతోపాటు ప్రజలు కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

Read More »

సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతున్న చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రైతులు, పేద‌ల‌పై మ‌ళ్లీ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు రైతుల‌పై చిన్న‌చూపు ఉన్న విష‌యం ఇది వ‌ర‌కే రుజువైన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు త‌న గ‌త తొమ్మిదేళ్ల ప‌ద‌వీ కాలంలో రైతుల‌పై, పేద‌ల‌పై చేసిన అనుచిత వ్యాఖ్య‌లు అనేకం. అయితే, 2014 ఎన్నిక‌ల్లో అమ‌లుకాని ప్ర‌జాక‌ర్ష‌క హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన విష‌యం తెలిసిందే. see …

Read More »

అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కారు. see also : శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …! అంతే …

Read More »

పీకే ఫ్యాన్స్ “మైండ్ లెస్ ఫెలోస్ “.వాళ్ళ వల్ల పీకే పొలిటికల్ లైఫ్ స్మాష్ ..

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మరోసారి కత్తి దూశాడు మహేష్.ఇటివల పవన్ ఫ్యాన్స్ ,కత్తి మహేష్ ల మధ్య ఎంతటి యుద్ధం జరిగిందో మనందరికీ తెల్సిందే.తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ,అతని అభిమానులను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశాడు.తాజాగా పవన్ కళ్యాణ్ బలం ,బలహీనతల గురించి వివరించాడు. see also : ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ …

Read More »

నేను రాయలసీమ బిడ్డనే..నాకు పౌరుషం ఉంది..చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్నశుక్రవారం తమ మిత్రపక్షమైన బీజేపీ పార్టీ విడుదల చేసిన రాయలసీమ డిక్లరేషన్ గురించి స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా రాయలసీమ ప్రాంతాన్ని తము అభివృద్ధి చేశామన్నారు. చరిత్రలో కనివిని ఎరుగని విధంగా రాయలసీమ ప్రాంతానికి త్రాగునీల్లు సాగునీళ్ళు ఇచ్చామన్నారు.నేను కూడా రాయలసీమ బిడ్డనే అని అన్నారు.ఎప్పుడు గుర్తుకు రాని రాయలసీమ ప్రాంతం …

Read More »

ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ ..

ఏపీ అధికార టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ల మధ్య విమర్శల పర్వం తీవ్ర స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. see also :“నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ .. ఇది …

Read More »

వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే అవకాశాలు …

Read More »

మహిళ ప్రభుత్వాధికారులపై దాడులు ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రే స్వయంగా అవినీతి చేస్కోమని చెప్పారు.మీకు సగం ..మాకు సగం పంచుకోవాలని ఆయన సూచించారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంఘటన మరిచిపోకముందే వైజాగ్ లో తెలుగు తమ్ముళ్ళ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో పాయకరావు పేటకు చెందిన ఒక ప్రముఖ అధికార …

Read More »

ఎల్లో గ్యాంగ్‌ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసుల్లో .. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి నోటీసులు అంటూ గురువారం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుకూల బుర్ర త‌క్కువ‌ మీడియాలు… తెగ చించుకుంటూ విష ప్రచారం మొద‌లెట్టారు. అయితే మారిషస్ ప్రభుత్వం ఫిర్యాదు మేర‌కు నెదర్లాండ్స్‌ లోని ఆర్బిట్రేషన్ కోర్టు… మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు వెనుక ఉన్న నిజాలేంటో ఒక‌సారి తెలుసుకుందాం..ఎల్లో మీడియా పెద్ద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat