Home / Tag Archives: ysrcp (page 416)

Tag Archives: ysrcp

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది .ఆ పార్టీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రకు అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అద్యక్షుడు తాళ్లరేవు నియోజక వర్గ మాజీఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వైసీపీ లో చేరారు . ఆ పార్టీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్ …

Read More »

”జ‌గ‌న్ అర‌చేతిలో.. అభిమాని పాదం” ఏం జ‌రిగిందంటే..!!

వైఎస్ జ‌గ‌న్. ప్ర‌స్తుతం ఏపీలో కొన‌సాగుతున్న అరాచ‌క పాల‌న‌తో భ‌యాందోళ‌న‌లో ఉన్న ప్ర‌జ‌ల గుండెల్లో ధైర్యం నింపుతున్న పేరిది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు జ‌గ‌న‌న్న వ‌స్తున్నాడ‌ని, జ‌గ‌న్ వ‌ద్ద త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించేందుకు, అలాగే ప్ర‌భుత్వ అరాచ‌క పాల‌న‌పై జ‌గ‌న‌న్న‌తో చెప్పేందుకు, చంద్ర‌బాబు పాల‌న‌తో త‌మ ప్రాంతాల్లో కుంటుప‌డిన అభివృద్ధిపై విన్న‌వించేందుకు ప్ర‌జ‌లు వేయికళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే క‌డ‌పలో త‌న పాద‌యాత్ర …

Read More »

చంద్రబాబు ,వైఎస్సార్ కు మద్య ఉన్న తేడా చెప్పేసిన జగన్ ..

ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు . కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ …

Read More »

జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …

Read More »

దివంగత సీఎం వై.ఎస్ కి సీఎం చంద్రబాబుకి మధ్య ఉన్న తేడా ఇదే ..?

అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు ఐదేండ్ల పాటు అంటే 1999 నుండి 2004 దాక చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు హాయంలో ఏవరేజ్ గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి .కానీ ఆ ఆతర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ హాయంలో అంటే 2009 సమయానికి 199 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి వచ్చేలా తన ప్రణాలికలతొ సాగు విస్తీర్ణం పెంచేలా …

Read More »

పార్టీ మారి తప్పు చేశా -మంత్రి అఖిలప్రియ ఆవేదన ..

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారంకోసం ..పదవుల కోసం ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరిన విషయం తెల్సిందే .పార్టీ మారే సమయంలో అఖిలప్రియతో పాటుగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో కల్సి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఈ నేపథ్యంలో పార్టీ మారినందుకు చంద్రబాబు తన …

Read More »

రానున్నది రాజన్న పాలనే ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు కర్నూలు జిల్లాలోని హుసేనాపురంలో నిర్వహించిన మహిళా గర్జన సదస్సులో పాల్గొన్నారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సభకు వస్తున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన వైఖరిపై మండిపడ్డారు. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని… ప్రభుత్వం కోసం కాకుండా …

Read More »

మరోసారి నోరు జారిన లోకేష్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి తన అమాయకత్వాన్ని ,రాజకీయఅనుభవలేమిని ప్రదర్శిస్తూ మరోసారి నోరు జారారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది రాష్ట్రానికి పదేండ్ల …

Read More »

ఆ కేసులో శిక్షలు పడతాయని జేసీ బ్రదర్స్ కు భయం

జేసీ బ్రదర్స్‌ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని వైసీపీ నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం వీరు మీడియాతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్‌ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ నేత ఉదయ్‌భాస్కర్‌ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్‌ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు …

Read More »

మహిళా గర్జన సభలో బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఫైర్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం కర్నూలు జిల్లాలో హుసేనపురంలో జరిగిన మహిళా గర్జన సదస్సులో ఆమె మాట్లాడుతూ టీడీపీ సర్కారును తూర్పురబట్టారు . ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న మగవారిని త్రాగుడుకి భానిస చేసి చంపాలనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat