ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీకి మరో గట్టిషాక్ తగిలింది. కడపకు చెందిన టీడీపీ సీనియర్ మైనార్టీ నేత, మాజీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సుబాన్ బాషా శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ల తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో …
Read More »బాబుకు మరో ఎమ్మెల్సీ షాక్
తెలుగుదేశం అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో తెలుగు తమ్ముడు షాక్ ఇవ్వనున్నారా…?. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు పలువురు టీడీపీని వదిలి వైసీపీలో చేరుతున్నారు. వీరి బాటలో నడవడానికే కర్నూలు జిల్లా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆలోచనలు చేస్తున్నారా..?. అంటే అవుననే అన్పిస్తుంది ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన జిల్లాలో తన వర్గానికి చెందిన …
Read More »న్యాయం గురించి నువ్వు మాట్లాడకు బాబు.. ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన చరిత్ర నీది కాదా?
గత ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని ముందే గమనించిన చంద్రబాబు అప్పుడు అధికార బలంతో ప్రజలకు డబ్బు రుచి చూపించి ఓటు బ్యాంకు మొత్తం తనవైపు తిప్పుకోవాలని విశ్వప్రయత్నాలు చేసాడు. 2014 ఎన్నికల్లో కూడా అదే విధంగా ప్లాన్ వేసి గెలిచాక ప్రజలను నమ్మించి మోసం చేసారు. ఈసారి కూడా అదే ప్లాన్ తో దిగిన బాబు ప్రజలు మళ్ళీ డబ్బు రుచి చూపిస్తే మారిపోతారు అనుకున్నాడు. కాని ఈసారి …
Read More »ఎన్నికలకు ముందు ఎంతకైనా దిగజారే బాబు..చివర్లో ఎందుకు ఓడానో అర్థం కావడం లేదని శోకాలు పెట్టడం కామన్ !
వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒకలా ఆ తరువాత మరోలా ఉండడం ఆయనకు అలవాటే అనేది 2014 ఎన్నికలు తరువాత ప్రజలకు బాగా అర్ధమయింది. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చంద్రబాబు చేతులెత్తేశారు. దీనిపై స్పందించిన వేణుంబాక “ఎంతకైనా దిగజారతాడు చంద్రబాబు. పోలీసులు, ఎన్నికల విధుల్లో …
Read More »పత్తికొండలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించి గురువారానికి పది సంవత్సవరాలు అవుతోంది. ఈ సందర్భంగా అన్ని జిల్లాలలోని పార్టీ కార్యాలయాల్లో వేడకలు నిర్వహించారు. ఈ మేరకు కర్నూల్ జిల్లా పత్తికొండ వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు జెండాను ఆవిష్కరించి నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 10 వ ఆవిర్భావ వేడుకలు జరిపారు. పార్టీ జండాను ఎగురవేసిన నేతలు …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీ ఖాళీ..ఏ ఎన్నికలైన వైసీపీ క్లీన్ స్వీప్
దేశంలోనే ఎక్కడా లేని విధంగా పోలింగ్ కంటే ముందే మద్యం షాపులు మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని కర్నూల్ జిల్లా నందికోట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. గ్రామాల్లో ఎక్కడా డబ్బులు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. నందికొట్కూర్లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల …
Read More »ఏపీ రాష్ట్రమంతా టీడీపీ అతి పెద్ద కుట్ర..వైసీపీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడక్కడ చిల్లర గొడవలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయి తిరిగి పుంజుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో సహజంగా ఉండే రాజకీయ కక్షలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని …
Read More »పదో వసంతంలోకి అడుగుపెట్టిన వైఎస్ఆర్సీపీ..!
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ స్ఫూర్తితో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నేటితో అనగా గురువారం నాటికి తొమ్మిదేళ్ళు పూర్తిచేసుకొని పదో వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్ఆర్సీపీ 2011 మార్చి 12న ఆవిర్భవించింది. తండ్రి మరణం తరువాత ఆయన అడుగుజాడల్లోనే నడవాలని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగారు. ఆయన వెన్నంట్టే ఉన్నవారితో నడుస్తూ ఎన్నో వడిదుడుకులను ఎదురుకొని ఇప్పుడు అఖండ మెజారిటీతో గెలిచి తండ్రికి …
Read More »నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో “సరిలేరు జగన్ కెవ్వరూ” !
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్నవారికి న్యాయం చేయడంలో తనకు తానేసాటి.. గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు వదులుకున్న కావటి మనోహరనాయుడుకి గుంటూరు మేయర్ సీటు ఇచ్చారు. ఉప్పల రాంప్రసాద్ కుటుంబంలో కృష్ణా జిల్లా చైర్ పర్సన్ ఇచ్చారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎమ్మెల్యే సీటు వదులుకున్న కవురు శ్రీనుకు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మెన్ అవకాశమిచ్చారు. అలాగే తన మాట విని మండలి రద్దుకు సహకరించి …
Read More »లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏం జరగనుందో చెప్పిన తోట త్రిమూర్తులు
34 సంవత్సరాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని వీడలేని పరిస్ధితుల్లో, భయంకరమైన మోసం చేసేటటువంటి పరిస్థితులను చూసి, ఇంకెంతకాలం మోసపోతామని, ఈ మోసపూరితమైన మాటల నుంచి భయటకు రావాలనే ఉద్ధేశ్యంతోనే కదిరి బాబూరావు బయటకు వచ్చారని తోట త్రిమూర్తులు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటల వల్లే పార్టీని వీడానని స్వయంగా బాబూరావు చెప్పారని, అదీ చంద్రబాబు నైజమన్నారు. మేనిఫెస్టోను ఒక బైబిల్లా, ఖురాన్లో నమ్మేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన …
Read More »