Home / Tag Archives: ysrcpgovernament

Tag Archives: ysrcpgovernament

అంగన్ వాడీలతో చర్చలకు జగన్ ప్రభుత్వం పిలుపు

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీలో తమ జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే అంగన్ వాడీలతో చర్చలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. ఒకవైపు వేతనాల పెంపుపై అంగన్‌వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని …

Read More »

బీజేపీ జనసేన పొత్తుపై క్లారిటీ

ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కల్సి పోటి చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా జనసేన బీజేపీ పొత్తుపై బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి క్లారిటీచ్చారు. టీడీపీ జనసేన పొత్తుపై ఢిల్లీలోని బీజేపీ జాతీయ ఆధిష్టానానికి వివరిస్తాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం …

Read More »

సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …

Read More »

చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నమోదు

ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా అంగళ్ళులో ఇటీవల జరిగిన ఘటనలో ముదివీడు ఠాణాలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఏ వన్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏ టూ గా దేవినేని ఉమ … ఏ త్రీ గా అమర్ నాథ్ రెడ్డి.. ఏ ఫోర్ గా రాంగోపాల్ రెడ్డిని …

Read More »

టీటీడీ చైర్మ‌న్‌గా భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

ఏపీలోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) చైర్మ‌న్‌గా వైసీపీకి చెందిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ని నియమించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం. ఈ ప‌ద‌విలో క‌రుణాక‌ర్ రెడ్డి రెండేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. ప్ర‌స్తుతం తిరుప‌తి ఎమ్మెల్యేగా క‌రుణాక‌ర్ రెడ్డి కొన‌సాగుతున్నారు. గ‌తంలోనూ టీటీడీ చైర్మ‌న్‌గా కరుణాక‌ర్ రెడ్డి సేవ‌లందించారు. టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మించిన సీఎం జ‌గ‌న్‌కు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఈ సందర్భంగా  ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు …

Read More »

బడులకు 8 రోజులు సెలవులు

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లోని ఉన్న స్కూళ్లకు ఈ నెలలో 8 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 15, ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 31- రాఖీ పౌర్ణమికి సెలవు ఉంది.. నాలుగు ఆదివారాలు (6, 13, 20, 27)తో పాటు ఆగస్టు 12న రెండో శనివారం కూడా సెలవు ఉండనుంది. గత నెలలో వర్షాలతో తెలంగాణలో స్కూళ్లకు సెలవులు ఇవ్వగా.. రెండో శనివారం సెలవు ఇస్తారా? పనిదినంగా ఉంటుందా …

Read More »

వైసీపీలోకి టీమిండియా మాజీ ఆటగాడు

ఏపీ అధికార వైసీపీ పార్టీలోకి టీమిండియా మాజీ ఆటగాడు చేరనున్నారు అని ఏపీ పాలిటిక్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గోన్న రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనకు అభిమాన సీఎం.. రాజకీయ నేత …

Read More »

చిత్తూరుకు సీఎం జగన్

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల 21న చిత్తూరు జిల్లా కే వెంకటగిరికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాలుగో విడత నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సభ నిర్వహణ ఏర్పాట్లపై.. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక మంత్రులు, వైసీపీ …

Read More »

ఏపీ ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల

botsa satyanarayana comments on amavaravathi 3 capitals.dharuvu tv

ఏపీ ట్రిపుల్ ఐటీ ఫలితాలను మంత్రి బోత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అర్హులైన వారి జాబితాను ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదు తారీఖు వరకు కౌన్సిలింగ్ ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరేండ్ల పాటు ట్రిపుల్ ఐటీ కి నాలుగు వేల నాలుగోందల సీట్లు ఉన్నాయి అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు …

Read More »

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 13 వరకు అవకాశం కల్పించారు. 14న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల 23న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్సీలు నారా లోకేశ్, పోతుల సునీత,దివంగత బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పీవీవీ సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి, చల్లా భగీరథరెడ్డి పదవీకాలం ఈనెల 29న ముగియనుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat