Breaking News
Home / ANDHRAPRADESH / బీజేపీ జనసేన పొత్తుపై క్లారిటీ

బీజేపీ జనసేన పొత్తుపై క్లారిటీ

ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కల్సి పోటి చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా జనసేన బీజేపీ పొత్తుపై బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి క్లారిటీచ్చారు.

టీడీపీ జనసేన పొత్తుపై ఢిల్లీలోని బీజేపీ జాతీయ ఆధిష్టానానికి వివరిస్తాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం లేదు.

ఏపీ పరిస్థితులపై ఆయన వివరిస్తానని అన్నారు. బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతూనే ఉంటుంది. బ్నాబును అరెస్టు చేసిన విధానాన్ని మేము ఖండిస్తున్నాము . అరెస్టు వెనక బీజేపీ ఉన్నదన్నది అవాస్తవం . కావాలనే అలా అసత్య ప్రచారం చేస్తున్నారు అని ఆమె అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino