తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ సీఈ, ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్ చంద్ర(37) గుండెపోటుతో మృతి.రాగన్న గూడెంలో నివాసంలో విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పిం చారు మంత్రి హరీష్ రావు .
see alsoనిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీష్ ..
ఈ సందర్బంగా మంత్రి హరీష్ శ్యాంప్రసాద్ రెడ్డిని పరామర్శించారు.విపిన్ చంద్ర భౌతిక కాయాన్ని సందర్షించిన వారిలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ఉన్నారు .