Home / Tag Archives: cyber crime

Tag Archives: cyber crime

సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన జీవితా రాజశేఖర్

మరోకసారి వార్తల్లో నిలిచారు ప్రముఖ సీనియర్ నటి.. దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్‌. గతంలో చెక్కు బౌన్స్  కేసులో మీడియాలో విన్పించిన జీవితా రాజశేఖర్ పేరు తాజాగా సైబర్ నేరగాళ్ల సాక్షిగా మళ్లీ సంచలనమైంది. గత కొన్ని రోజుల కింద నటి జీవితా రాజశేఖర్ తమ  ఇంట్లోకి జియో వైఫై నూతన కనెక్షన్‌ తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమెకు ఓ ఫోన్ కాల్‌ వచ్చింది. తమ ఇంట్లో వైఫై …

Read More »

ఆ సాంగ్‌ వల్ల చిక్కుల్లో డీఎస్‌పీ.. సైబర్ క్రైమ్ కేసు నమోదు!

ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల డీఎస్‌పీ ఓ ఆల్బమ్‌లో ఓ పారి అనే సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. అందులో ఓ మంత్రాన్ని తప్పుగా ఉపయోగించారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై కేసు వేశారు. హరేరామ హరేకృష్ణ అనే మంత్రాన్ని ఓ పారి అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా షూటింగ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ …

Read More »

యూట్యూబ్‌లో డీఎస్పీ నగ్న వీడియోలు.. సైబర్ నేరగాళ్ల వల!

చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన నగ్న వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్నాయని వాటిని తొలగించేందుకు డబ్బు కావాలని డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఈమేరకు డీఎస్పీ నుంచి రూ.97,500 వసూలు చేశారు. డీఎస్పీ ప్రవర్తనను గమనించిన తోటి పోలీసు అధికారి విషయం తెలుసుకుని అది సైబర్ క్రైమ్ అని చెప్పడంతో డీఎస్పీ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీ సీహెచ్ …

Read More »

మీ ఇంటికి వస్తా.. నేను.. నీ భార్య.. నువ్వు భజన చేద్దాం: సామాన్యుడితో డీఎస్పీ

పోయిన డబ్బు తిరిగి రాదు.. పోయి అడుక్కు తినండి.. ఇది ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి డీఎస్పీ ఇచ్చిన సమాధానం. లక్కీడ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఆర్‌ఎంపీని వలలో వేసుకోగా అతడు ఏకంగా రూ. 15 లక్షలు వారి ఖాతాల్లో వేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసుల దగ్గరకు పరుగు తీయగా వారి రియాక్షన్ ఇలా ఉందని జిల్లా ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు ఆర్‌ఎంపీ. అసలేం జరిగిందంటే.. …

Read More »

అమ్మాయిల కోసం లింక్ నొక్కాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..!

అవకాశం దొరికితే చాలు దోచుకునేందుకు సిద్ధంగా ఉంటారు సైబర్ నేరస్థులు.. అలాంటి వారికి దొరికి లక్షలు పోగొట్టుకోవడమే కాకుండా తీవ్ర వేధింపులకు గురయ్యాడు పెళ్లయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి. ఫోన్‌కు వచ్చిన ఓ డేటింగ్ యాప్ లింక్ నొక్కిన తనతో అమ్మాయిలు చాటింగ్ చేస్తున్నారని మభ్యపడి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు. వారి మాటలు నమ్మి నగ్న చిత్రాలను పంచుకున్నాడు. ఇప్పుడు వారి పెట్టే టార్చర్ భరించలేక సైబర్‌క్రైమ్ …

Read More »

వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన అనసూయ

సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్‌గా ఉంటుంది యాంకర్, నటి అనసూయ. అయితే ఈ సారి మాత్రం తాను చేసిన ఓ పోస్ట్‌తో విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కొంటోంది రంగమ్మత్త. తాజాగా తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అనసూయ. లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన సమయంలో అనసూయ ట్విట్టర్ వేదికగా అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో …

Read More »

సాధారణ వ్యక్తి అకౌంట్‌లో వేలకోట్లు.. వేసింది ఎవరు..!

బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తుంటారు. ఆయనకు కోటక్‌ సెక్యూరిటీస్‌ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్‌ అకౌంట్‌ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్‌ చెక్‌ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 …

Read More »

కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగిస్తున్నారా..

సైబరాడులతో బ్యాంకు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగించవద్దని సూచించారు. మాసబ్ ట్యాంక్ లోని ఓ హోటల్లో బ్యాంకర్ల సమావేశంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు. సైబర్ భద్రతకు నిధులు లేకపోవడంతోనే హ్యాకింగ్లు పెరుగుతున్నాయన్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రజలు కూడా సైబర్ భద్రత నియమాలు పాటించండి. 

Read More »

మీరు ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలుసా..?

మీరు ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారా..?. చాలా విలువైన సమాచారంతో పాటు అత్యంత ఖరీదైన ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మొబైల్ పోయిందని తెగ హైరాన పడుతున్నారా..?.ఇది మీకోసమే. అయితే ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు మనలో చాలామంది చేసే మొదటి పని దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి ఫిర్యాదు చేయడం లేదా సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లడం. ఇదే కాకుండా… …

Read More »

సైబర్‌ నేరాల నిరోధానికి పటిష్ఠ చట్టం

 సైబర్‌ నేరాల నిరోధా నికి పటిష్ఠ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నల్సార్‌ యూనివర్సిటీతో కలిసి ముసాయిదా రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌, సైబర్‌ సెక్యురిటీ సేవల సంస్థ ఇవాంటి హైదరాబాద్‌లో గురువారం తమ సేవలను ప్రారంభించింది. బంజారాహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి సైబర్‌ సెక్యూరిటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat