సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలో జనసేన ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో రెండెకరాల విస్తీర్ణంలో జనసేన కార్యాలయాలు నిర్మించనున్నారు. కార్యాలయాల ఏర్పాటు బాధ్యతలు ఇద్దరు ముఖ్యులకు అప్పగింశారు. వీలైనంత త్వరగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.