Home / ANDHRAPRADESH / ప్రజాసంకల్పయాత్ర.. 18వ రోజు షెడ్యూల్‌ ఇదే

ప్రజాసంకల్పయాత్ర.. 18వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 18వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి ఆయన ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.ఉదయం 8 గంటలకు రామకృష్ణాపురం నుంచి ప్రారంభమై ఎర్రగుడి చేరుకుంటారు. ఈ యాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. ఈ విరామం అనంతరం ఎర్రగుడి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. పాదయాత్ర కోడుమూరు నియోజకవర్గం గోరంట్ల చేరుకున్న తర్వాత బీసీ సంఘాలతో వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వెంకటగిరికి చేరుకుంటారు.రాత్రి 7.30 గంటలకు వెంకటగిరిలోనే వైఎస్‌ జగన్‌ బస చేస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat