రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. రేపు హెచ్ఐసీసీలో జరుగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ముకేశ్ అంబానీ పాల్గొననున్నారు.

KSR November 27, 2017 SLIDER, TELANGANA 516 Views
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. రేపు హెచ్ఐసీసీలో జరుగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ముకేశ్ అంబానీ పాల్గొననున్నారు.