వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయత్ర 31వ రోజు షెడ్యూల్ విడుదల అయింది . ఈ క్రమంలో రేపు శింగనమల నియోజకవర్గం మార్తాడు గ్రామం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

KSR December 9, 2017 ANDHRAPRADESH, SLIDER 651 Views
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయత్ర 31వ రోజు షెడ్యూల్ విడుదల అయింది . ఈ క్రమంలో రేపు శింగనమల నియోజకవర్గం మార్తాడు గ్రామం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.