Home / SLIDER / పరేడ్‌ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..

పరేడ్‌ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..

భారతదేశ  69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ త్రివిధ దళాల గౌరవ వందం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శకటాలను తిలకించారు.అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Image may contain: 6 people, people smiling, people standing and flower

Image may contain: 5 people, people smiling, people standingImage may contain: 4 people

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat