Home / ANDHRAPRADESH / వైసీపీ వేసిన స్కెచ్ కు పీక్కోలేక ..లాక్కోలేక తలలు పట్టుకుంటున్నా బాబు అండ్ బ్యాచ్

వైసీపీ వేసిన స్కెచ్ కు పీక్కోలేక ..లాక్కోలేక తలలు పట్టుకుంటున్నా బాబు అండ్ బ్యాచ్

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా తిమ్మిని బమ్మి చేయాలనీ నిత్యం చూస్తూనే ఉంటాడు.అందుకు ఏకంగా తనకు అనుకూలంగా ఉన్న దాదాపు పద్నాలుగు ఛానల్స్ ను తన గురించే ప్రసారం చేసేలా ..ప్రతిపక్షాల మీద బురద చల్లే కార్యక్రమాలను చేయాలనీ ఆదేశిస్తాడు.ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీ వేసిన స్కెచ్ కు టీడీపీకి చెందిన నేతలు తలలు పట్టుకుంటున్నారు.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోగత వారం రొజులా రాష్ట్రంలొ ప్రత్యేకహొదా కొసం,విభజన హామీల కొసం కాస్త అవగాహాన పెరిగిందని చెప్పాలి.అదికూడా వైసీపీ పుణ్యాన.ఆంధ్రాకు బడ్జెట్ లొ అన్యాయం జరిగింది,వైసీపీ ప్రశ్నించింది కాబట్టి మిగిలిన రాజకీయ పార్టీలు హాడావుడి మోదలయ్యింది.ప్రత్యేక హోదా పై రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ని వర్గాల్లొ,ఈసారి కాస్త అవగాహాన పెంచుకున్నాయి.ముఖ్యంగా విద్యార్ధులు,యువత.రాష్ట్రానికి అన్యాయం జరుగుతుండటంతొ,విధ్యార్ధులు,సామాన్యులు ఆందొళను దిగారు.

విషయమేమంటే అధికార పార్టి తెలుగుదేశం కూడా కూడా ఆందొళనపడి,ఈ ఆందొళనలొ భాగస్వామ్యం కావటం.నిన్న మోన్నటి వరకు రాష్ట్రానికి లక్షల కొట్లు పెట్టుబడులు వచ్చేశాయని ముఖ్యమంత్రి హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,అతనికి వంతు పాడే పచ్చ మీడియా మాఫియా…ప్రజలను నమ్మించాలని చూశారు.ఒకటి కాదు రెండుకాదు…ఏకంగా 14 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని 2017 వరకు ఊదరగొట్టారు.చంద్రబాబు,తన మేధావితనంతొ ఆంధ్రరాష్ట్రం తలసరి ఆధాయంలొ,బారతదేశం కన్నా ముందుందని డప్పులు కొట్టాడు,వృద్ది రేటులొ కూడా బారతదేశంతో కాదు ప్రపంచంతొ పొటీ పడుతున్నామని ప్రగల్భాలు పలికాడు.ఇక పచ్చ మాఫియా చేసిన హాస్యం అంతా,ఇంత కాదు.ఏకంగా మోడినే,బాబు చెసే అభివృద్ది చూసి కుళ్ళుకుంటున్నాడని,ప్రధాని పదవికి పొటి వస్తున్నాడేమోనని భయపడుతున్నాడని ఘోషించాయ్.13 జిల్లాల చిన్న రాష్ట్రానికి 14 లక్షల కొట్ల పెట్టుబడులు వచ్చాయని బాబు నమ్మించాలని చూశాడు.

అంటే,ఒక్కొక్క జిల్లాకు 1 లక్ష 8 వేలకొట్లు సరాసరి.బాబు చెప్పిన పెట్టుబడులు నిజమైతే,కనీసం 5 లక్షల మందికి ప్రత్యక్షంగా,10 లక్షల మందికి పరొక్షంగా ఉపాది లభించి ఉండాలి.ఆ ఊసే లేదు.ఇవన్ని నిజమైతే బాబు చూస్తూ ఊరుకునే వాడా? ఖచ్చితంగా కాదు.హైదరాబాద్ ని నిర్మించిన కులీ ఖుతుబ్షానే బాబు పులుసులొ కలిపేశాడు.హైదరబాద్ నిర్మించింది నేనే ఆని నమ్మించాడు.అలాంటిది,ఏ మాత్రం ఈ 14 లక్షల కొట్ల పెట్టుబడులు నిజమైనా,ఆయన మనల్ని నిద్రపొనిచ్చే వాడు కాదు.14 లక్షల కొట్లు కాదు,దాంట్లొ పావు శాతం వచ్చినా నిజంగా అది గొప్పే.కాని వచ్చిన పెట్టుబడులు శూన్యం.

4 సంవత్సరాల నుండి మోసం చేసిన బాబు ఆటలు ఇక సాగలేవని చెప్పాలి.బిజెపి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లొ ఆంధ్రాకు అన్యాయం జరగటంతొ ఆన్ని పార్టీలు రొడ్లకు ఎక్కాయి.ప్రజల్లొ ఉన్న వ్యతిరేకతని గమనించిన చంద్రబాబు,తామెక్కడ వెనుకబడి పొతామోనని తాము కూడా రొడ్డెక్కారు.నెపాన్ని బిజెపి మీదకు నెట్టాలని చూశాడు.ఇక్కడే తెలిసిపొయింది,బాబు ఈ 4 సంవత్సరాల్లొ ఎమీ చెయ్యలేదని.చెస్తే రొడ్డెక్కాల్సిన అవసరం ఉండదు కదా?నిజం చెప్పాలంటే,వై.సి.పి బాబును రొడ్డు మీదకు ఈడ్చుకు వచ్చిందని చెప్పాలి.విజయసాయిరెడ్డి గారు పదే,పదే ప్రదానిని కలవటం,బాబు అవినీతిపై సమాచారం ఇవ్వటంతొ బాబులొ ఆందొళన మోదలయ్యింది.కూటమి నుండి బయటికి వస్తే కేసులు…అంటిపెట్టుకుని ఉన్నా ప్రశ్నించలేని పరిస్థితి చంద్రబాబుది.4 సంవత్సరాల బాబు అభివృద్ది డ్రామా…వైసీపీ వలన వారంలొ పటాపంచలయ్యింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat