ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “పశ్చిమ గోదావరి” జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి
కొవ్వూరు : వైసీపీ
నిడదవోలు : టీడీపీ
ఆచంట : వైసీపీ
పాలకొల్లు : టీడీపీ
నరసాపురం : వైసీపీ
భీమవరం : వైసీపీ
ఉండి : వైసీపీ
తణుకు : వైసీపీ
తాడేపల్లిగూడెం : టీడీపీ
ఉంగుటూరు : వైసీపీ
దెందులూరు : టీడీపీ
ఏలూరు : వైసీపీ
గోపాలపురం : వైసీపీ
పోలవరం : వైసీపీ
చింతలపూడి : వైసీపీ
మొత్తం 15
వైసీపీ 11
టీడీపీ 4
జనసేన : 0