గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్నాళ్లు సహాయ సహాకారులు అందించినందుకు నరసింహన్కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళసై సౌందరరాజన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణకు 9 ఏళ్ల 9 మాసాల పాటు నరసింహన్ గవర్నర్ గా కొనసాగారు.
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao made a courtesy call on Hon'ble Governor Sri ESL. Narasimhan at Raj Bhavan today. pic.twitter.com/Bzeq3HS4Us
— Telangana CMO (@TelanganaCMO) September 1, 2019
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు..సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు గణనాథుడు వృద్ధి, సంతోషం, శాంతి కలిగించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.