2019లో మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత సీఎం చంద్రబాబే 2019 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ప్రతిపక్ష నాయకులకు అడ్డుకుంటున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పెడదారులు పట్టడానికి ముఖ్య కారణం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లేనన్నారు. ఇలా అయితే, జగన్ …
Read More »టీడీపీ నేతలకు వైసీపీ నేత అంబటి రాంబాబు మైండ్ బ్లోయింగ్ సవాల్..!!
రమణ దీక్షితులపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు గురించి ఏం మాట్లాడుతున్నారంటూ పేట్రేగి పోయారు. అంత భయం లేకుండా పోయిందా..? అంటూ రమణ దీక్షితులపై కోపోద్రిక్తులై పోయారు. అసలు ఎవడు అతను..? అంటూ చింతులు తొక్కిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నోటికి ఎంత మాటొస్తే.. అంత మాటా అనేశారు. రమణ దీక్షితులను బొక్కలోకి తోసి నాలుగు తంతే.. అన్ని నిజాలు వస్తాయంటూ మంత్రి …
Read More »ఎయిర్ హోస్ట్కు ప్రభాస్ సర్ప్రైజ్..!!
మనమంతా పదే పదే చూసి ఇక చాల్లే అని నిర్ణయించుకుని చూడటం మానేశామే కానీ.. బాహుబలి మేనియా మాత్రం పలు దేశాల్లో ఇంకా అలానే ఉంది. అది కూడా ఏ స్థాయిలో అంటే ప్రభాస్ గతంలో నటించిన సినిమాలేవీ గుర్తుకు రాక.. కేవలం ఒక్క బాహుబలి మాత్రమే మనస్సులో నాటకు పోయింది. అయితే, ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. అయితే, కఠినమైన యాక్షన్స్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నందున …
Read More »శ్రీదేవి మరణంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు..!!
యువ సామ్రాట్ నాగార్జున ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రంలోన, అలాగే, నేచురల్ స్టార్ నానితో కలిసి మరో మల్టీస్టార్ చిత్రంలో ను నటిస్తున్నారు. అయితే, రామ్గోపాల్ వర్మ చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని జూన్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం తాను మరిచిపోలేని …
Read More »ఇలాంటి వ్యక్తిని ప్రజలు వదులుకోరు – సినీనటుడు సంచలన వ్యాఖ్యలు..!!
ఒక పక్క మొఖాన ఎర్ర మట్టి కొడుతోంది. మరో పక్క సూర్యుడు సరిగ్గా కళ్లల్లో తన ఎండను జిమ్మిస్తున్నాడు.. అయినా లెక్క చేయడు. అటువంటి ఆయనతో ఒక ఊరిలో ప్రారంభం నుంచి చివరి వరకు కనీసం 3 కిలో మీటర్లు నడవలేక పోయా.. అటువంటిది ఆయన రెండు వేల పాదయాత్రను పూర్తి చేశాడు.. నిజంగా ఆయన ప్రజల కోసమే పుట్టాడు అంటూ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ …
Read More »బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్..!!
మీ నగదును బ్యాంకుల్లో దాచుకొని ఉన్నారా..? ఆ నగదుతో ఈ నెల చివర్లో కానీ.. జూన్ మొదటి వారంలో కానీ పని పడనుందా..? అయితే ఇప్పుడే వెళ్లి నగదును డ్రా చేసుకోండి. లేకుంటే మీకు నగదు కష్టాలు తప్పవు. ఇంతకీ మే చివర్లో ఏం జరగనుందీ..? అనేగా మీ డౌట్. అయితే, ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే మరీ. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. తమ …
Read More »జగన్కు జై కొట్టి.. పాదయాత్రలో పాల్గొన్న స్టార్ డైరెక్టర్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా మస్యలు తెలుసుకుంటూ.. వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఏపీ భవిష్యత్ తరాల నేతగా మరింత గుర్తింపు పొందుతున్నారు. ఇందుకు నిదర్శనం ప్రజా సంకల్ప యాత్రనే. అయితే ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో …
Read More »చంద్రబాబు, రేవంత్రెడ్డిల భాగోతాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీని వీడి కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్రెడ్డిల తెరచాటు భాగోతాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బయటపెట్టారు. కాగా, ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలోగల ఎన్టీఆర్ భవన్లో ఇటీల జరిగిన టీడీపీ మహానాడుకు తనను ఆహ్వానించకపోవడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీకి అన్ని విధాలా నా సేవలు …
Read More »టీడీపీకి మరో కీలక నేత గుడ్ బై..!!
ఊసరవెల్లిలా రంగులు మార్చి ఎప్పటికప్పుడు కొత్త కొత్త హామీలతో ప్రజలను మోసం చేయడంతోపాటు.. అప్పటికప్పుడు ప్రజలు నమ్మేలా పొత్తులు కుదుర్చోవడంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిట్ట అన్న విషయం విధితమే. అవసరానికో అబద్ధం అన్న సామెత ఒక ఎత్తయితే.. వాడుకోవడానికి ఒక మనిషి అన్న నానుడి చంద్రబాబుకు సరిగ్గా సూటవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తనను అప్పటి వరకు నమ్ముకున్న వారిని నట్టేట …
Read More »రంజాన్ మాసం ఏం చెబుతోంది..??
ఇస్లాం మతస్థులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ రంజాన్. రంజాన్ మాసంలో నెలంతా ఉపవాసం ఉండి వారి ప్రేమను, భక్తిని చాటుకుంటారు ముస్లింలు. ఉదయాన్నే నిద్రలేచి స్నానాలను ఆచరించి మూడు నుంచి ఐదు గంటల సమయంలో పలహారం లేదా భోజనం తీసుకుని ప్రార్ధనలు చేస్తారు. సాయంత్రం ఆరు నుంచి ఆరు గంటలా 30 నిమిషాల లోపల ఉప వాసం ముగించి భోజనం తీసుకుంటారు. ఆ తరువాత మళ్లీ ప్రార్ధనలు …
Read More »