ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఇప్పుడు ఏపీ సర్కార్ గుండెళ్లో రైలు పరుగెత్తేలా చేస్తోంది. నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన జగన్ పాదయాత్రకు ఎప్పటికప్పుడు ప్రజాదరణ పెరుగుతోంది. జగన్ అడుగులో అడుగు వేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేస్తుండటంతో… జగన్ పాదయాత్ర ఇప్పుడు పలు పార్టీలను ఆకర్షిస్తోంది. దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు సర్కార్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు …
Read More »38వ రోజు జగన్ పాదయాత్ర హైలైట్స్ ఇవే..!!
వైఎస్ఆర్ కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 38వ రోజు అనంతపురం జిల్లా ధర్మవరంలో కొనసాగింది. డిసెంబర్ 18న ధర్మవరం నియోజకవర్గంలోని దర్శనమల నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర నడిమగడ్డపల్లె క్రాస్, బిల్వంపల్లి, నేలకోట, బుడ్డారెడ్డిపల్లి ఏలుకుంట్ల మీదుగా తనకంటివారిపల్లె మీదుగా సాగింది. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్థులు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా …
Read More »2017 – ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఇయర్ ”దిల్రాజు”
సినీ ఇండస్ర్టీలో నిర్మాతగా కొనసాగడం అంత ఈజీ కాదు. అందులోనూ స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ.. చిన్న సినిమాలకు సైతం ప్రాణం పోస్తూ ఏళ్ల తరబడి స్టార్ ప్రొడ్యూసర్గా ఉండటం నిజంగా గొప్ప విషయమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కోవకే చెందుతాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాదు.. కాదు.. ఒప్పుకుంటున్నారు. రెండు, మూడేళ్లపాటు సరైన హిట్లులేక భారీ నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజు గతేడాది వరకు ఇదే …
Read More »అమ్మతోడు.. ఇక పవన్ కళ్యాణ్ జోలికి రాను … కత్తి మహేష్
మొన్నటి వరకు పవర్స్టార్ పవన్ కల్యాణ్పై అన్ని విధాలా సందర్భానుసారంగా విమర్శల దాడి చేస్తూ చివరికి ఆయన అభిమానులను, జనసేన పార్టీని సైతం విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమ్మతోడు ఇక పవన్ కల్యాణ్ జోలికి రానంటున్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు కత్తి మహేష్. అయితే, తాజాగా.. తన ఫేస్బుక్లో లైవ్ నిర్వహించిన …
Read More »అలా చేశాకే.. 2024లో మళ్లీ ఓట్లు అడుగుతా :వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని ఆ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. కాగా, ఆదివారం అనంతపురం జిల్లా.. ధర్మవరం నియోజకవర్గంలో జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. అంతేగాక పొదుపు సంఘాలకు, రైతులకు జీరో …
Read More »ఆ రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ!
మరికొద్దిసేపట్లో గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఓటర్ల తీర్పు వెలువడనుంది. అయితే, ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ టెక్కింపు టీ 20 మ్యాచ్ను తలపిస్తోంది. నిమిషానికి.. నిమిషానికి ఓటర్ల తీర్పు మారుతున్న నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఎవరివైపు ఉందో అన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనావేయలేకపోతున్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపు అందుబాటులో ఉన్న ట్రెండ్స్ మేరకు బీజేపీ 97 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, …
Read More »ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యేనా..?
మరికొద్ది సేపట్లో విడుదల కానున్న హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్ని సంస్థలు చేసిన సర్వే ఫలితాలు బీజేపీ వైపే మొగ్గు చూపినప్పటికీ.. బీజేపీ నేతల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఇందుకు కారణం గతంలో బీహార్లో జరిగిన ఎన్నికల సమయంలో పలు సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని, తమ సర్వే ద్వారా ఆ విషయం వెల్లడైందనంటూ ఎగ్జిట్ …
Read More »దావుడా! ఈ కత్తి.. చంద్రబాబునూ వదల్లేదు..!!
మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు అయితే మరీను. అయితే, మహేష్ కత్తి మొదటగా సినీ విశ్లేషకుడిగాను, దర్శకుడిగాను, అలాగే బిగ్బాస్(తెలుగు) మొదటి సీజన్లో పాటిస్పేట్ చేసినప్పటికీ రానంత క్రేజ్ పవర్ స్టార్పై, జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, మనది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికి వారి వారి భావాలను చెప్పుకునే …
Read More »కేసీఆర్ నిర్ణయానికి వెల్లువెత్తుతున్న మద్దతు..!!
ప్రజల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిని పథకాలను ప్రవేశపెడుతూ, తెలంగాణ ఉద్యమం సమయంలో తనకు అండగా నిలిచిన ప్రజలకు.. మీకు అండగా నేనున్నానంటూ భరోసానిస్తూ తన పాలనాదక్షతను చాటుతున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మెప్పించేలా నిర్ణయాలు తీసుకుంటూ, ఒక వైపు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మరో వైపు రైతుల సంక్షేమం, వారిని ధనవంతులుగా చూడాలన్న తన లక్ష్యం వైపు …
Read More »టాలివుడ్లో అందల డోస్తో మరో భామ..
ప్రస్తుత పరిస్థితుల్లో సినీ ఇండస్ర్టీలో రాణించాలంటే నటన, అభినయంతోపాటు గ్లామర్ తప్పనిసరి. అందాల ఆరబోత ఉంటేనే అవకాశం అన్న రీతిగా తయారైంది సినీ ఇండస్ర్టీ. అందుకు తగ్గట్టుగానే వెండితెరపై అడుగుపెట్టకముందే రెడీ అయి వస్తున్నారు కొత్త భామలు. అయితే, ప్రస్తుతం ఆ జాబితాలో యువకుల కలలరాణి మెహ్రీన్ కౌర్ కూడా ఆ జాబితాలో చేరి పోయింది. మొదటి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథలో అంతగా అందాలను ఆరబోయకపోయినా తరువాత వచ్చిన …
Read More »