Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈ డిసెంబర్ 21న ఈ సందర్భంగా ఈయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు జరుపుతున్న సంగతి తెలిసిందే.. వైసిపి నేతలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం జగన్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఈనెల 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పేరుతో గత …
Read More »Politics : 2024 ఎన్నికల్లో ఆలీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు అంటే..
Politics ప్రముఖ సినీ నటుడు ఆలీకి ఈ అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు బాధ్యతలను ఆలీకి కేటాయించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆలీ పోటీ చేయనున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అలాగే ఈ నేపథ్యంలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే విషయం ప్రస్తుతం వైరల్ …
Read More »Politics : బీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చేసిన జెడి లక్ష్మీనారాయణ..
Politics జెడి లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి తన మద్దతు ఇస్తారా అనే విషయంపై తాజాగా కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది అయితే తాజాగా జాతీయస్థాయిలో ఏర్పాటు అయినా బీఆర్ఎస్ పార్టీలో జేడీ చేరుతారు అంటూ వార్తలు వినిపిస్తూనే పద్యంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అలాగే కొన్ని రోజులు ఆప్ పార్టీకి ఆయన మద్దతు …
Read More »Politics : మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు..
Politics ప్రముఖ చిట్ఫండ్ కంపెనీ మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా ఈ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి చిట్టీల సొమ్మును ఇతర సంస్థల్లోకి మార్గదర్శి చిట్ఫండ్ ప్రయత్నాలు జరిపించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపంలో నేపథ్యంలో మార్గదర్శ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.. అలాగే ఈ విషయంపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇప్పటికే …
Read More »Politics : రేపు ప్రధాని మోదీని కలవనున్న కోమటిరెడ్డి
Politics తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్రదుమారాలు చెల రేగుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన మోడీని కలవనున్నారని వార్తలు కూడా వినిపించాయి అయితే డిసెంబర్ 16వ తేదీన ఈయన మోడీని కలవనున్నట్టు తెలుస్తోంది.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈయన ఎంపీ …
Read More »Politics : విజయవాడలో పర్యటించనున్న ప్రియాంక గాంధీ..
Politics ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే ఇందులో ప్రియాంకా గాంధీ కుటుంబం కూడా పాల్గొన్నారు అయితే తాజాగా ప్రియాంక గాంధీ విజయవాడలో పర్యటించినున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా వస్తున్న సంగతి తెలిసిందే 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది అయితే రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం రాష్ట్రంలో …
Read More »Politics : బీఆర్ఎస్ తొలిసభ ఎక్కడ అంటే.. !
Politics తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా పేరు మార్చుకొని దేశవ్యాప్తంగా తన కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధమవుతుంది.. అయితే ఈ పార్టీతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఏకచక్రంగా తన గుప్పెట ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్.. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బాగా అధికారం నుంచి దించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భాజపాను …
Read More »Politics : పాకిస్తాన్, చైనా తీరుపై తీవ్ర స్థాయలో మండిపడిన జై శంకర్..
Politics పాకిస్తాన్ చైనా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఉగ్రహవాదాన్ని పోషించే కొన్ని దేశాలు వాటి తీరు ఎప్పుడు అలాగే ఉంటుంది కదా అంటూ సమర్ధించడంతో తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసింది.. భారత్ పాకిస్తాన్ చైనా తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది వాటి తీరి ఎప్పుడు అలాగే ఉంటుంది కదా ఆ దేశాలను వెనకేసుకొని వచ్చిన వారిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై …
Read More »Politics : శ్రీశైలంను దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి..
Politics భారత రాష్ట్రపతి ద్రౌపది మర్మ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ఈనెలా కరుణ నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు.. భారత రాష్ట్రపతి ద్రౌపది మురము ఇటీవల ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమెను… పోరంకిలో ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానం చేశారు. అలాగే ఆ పర్యటనలో భాగంగా ఆమె మూడు రోజులు పాటు విజయవాడ విశాఖ తిరుపతి …
Read More »Politics : ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసిన రోజే తొలి నిర్ణయం తీసేసుకున్న కేసీఆర్..
Politics బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసింది అయితే జెండాను ఎగరవేసిన రోజే మిగిలిన పనులన్నీ ప్రకటించేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈరోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్ను నియమించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా..అబ్ కీ బార్ కిసాన్ సర్కారే తమ నినాదమని ప్రకటించిన KCR.. తొలి నిర్ణయం కూడా రైతులకు సంబంధించే తీసుకున్నారు. అలాగే కిసాన్ సెల్ను నియమించారు. …
Read More »