హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ‘సూపర్ సేవర్’ ఆఫర్ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో దీనికి సంబంధించిన కార్డులను అందజేస్తున్నారు. మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్న విధంగా ప్రతి నెల మొదటి, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు, ఇతర పండగలు కలిపి ఏడాదిలో మొత్తం 100 రోజుల పాటు ఈ సూపర్ సేవర్ ఆఫర్ వర్తిస్తుంది. ఆయా రోజుల్లో కేవలం రూ.59కే …
Read More »సూసైడ్ చేసుకుందామని ట్రైన్ పట్టాలపై పడుకున్నాడు.. కానీ..!
ఆ యువకుడు జీవితంపై విరక్తి చెందాడు. ఆత్మహత్య చేసుకుందామని రైల్వేస్టేషన్కు వెళ్లాడు. రైలు వచ్చే సమయంలో ట్రాక్పై పడుకున్నాడు. కానీ చనిపోయేందుకు ధైర్యం సరిపోలేదు. కానీ ఈలోపే రైలు వచ్చేయడంతో పట్టాల మధ్యే పడుకుండిపోయాడు. ఈ ఘటన వైజాగ్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం మధ్యాహ్నం వైజాగ్ రైల్వేస్టేషన్లోని నాలుగో ప్లాట్ఫామ్పైకి ఓ యువకుడు సడన్గా వచ్చాడు. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకున్నాడు. అయితే సూసైడ్ చేసుకునేందుకు ధైర్యం …
Read More »పాలిటిక్స్లోకి ఎన్టీఆర్ వస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన తారక్!
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినా.. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ పార్టీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ హిందీ ఛానల్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాజకీయరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తన …
Read More »ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లకు ప్రేక్షకుల రాకపై విధించిన ఆంక్షలను మరింత సడలించింది. స్టేడియాల్లో 25 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా 50శాతం ప్రేక్షకులు వచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు టికెట్ నిర్వహణ చూసే ‘బుక్షో’ ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి అన్నిరకాల కరోనా రూల్స్ను ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ …
Read More »వామ్మో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రూ.10 కోట్ల క్యాష్.. 10 కేజీల గోల్డ్!
ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం సమీపంలో హైవేపై పోలీసులు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ట్రావెల్స్ బస్సులను చెక్ చేశారు. ఆ …
Read More »ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్..
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికేసిన ఘటనను రాష్టప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ను బదిలీ చేయడంతో పాటు మరో ఇద్దరు వైద్యులను …
Read More »యాదగిరిగుట్ట కొండపైకి ప్రైవేట్ వెహికిల్స్ బంద్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు పూర్తయి భక్తుల రాక మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి కొండపైకి ఇకపై ప్రైవేట్ వెహికిల్స్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ముఖ్యకార్యనిర్వాహణాధికారి (ఈవో) గీత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి కొండపై ఇకపై భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ఈవో తెలిపారు. దీంతోపాటు స్వామివారిని నిత్యం జరిపే సేవల …
Read More »రాజమౌళిపై అసంతృప్తి.. ఆ వార్తలపై అలియా క్లారిటీ!
RRR టీమ్, దర్శకుడు రాజమౌళిపై నటి అలియా భట్ తీవ్ర అసంతృప్తితో ఉందని.. అందుకే తన ఇన్స్టాగ్రామ్లో ఆ సినిమాకి సంబంధించిన పోస్టులను డిలీట్ చేసిందని ఈ మధ్య పుకార్లు షికారు చేశాయి. అలియాకు ఆర్ఆర్ఆర్ మూవీలో స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చారని.. అందుకే ఏకంగా రాజమౌళిని అన్ఫాలో కూడా చేసేసిందని ఊహాగానాలు వచ్చాయి. అయితే వీటన్నింటికీ అలియా క్లారిటీ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ టీమ్, రాజమౌళిపై తనకు ఎలాంటి అసంతృప్తి …
Read More »రామ్గోపాల్ వర్మ సంచలన ప్రకటన
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ను తీస్తానని చెప్పారు. త్వరలోనే దాన్ని తీస్తానని ప్రకటించారు. తన డైరెక్షన్లో రూపొందిన బాలీవుడ్ ‘డేంజరస్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ కేసీఆర్ జీవితంపై బయోపిక్ తీస్తానని చెప్పారు. తనకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా బాగానచ్చిందని రామ్గోపాల్ వర్మ అన్నారు. తాను తీసే సినిమాలను థియేటర్, ఓటీటీ …
Read More »హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులు గుడ్ న్యూస్. మెట్రో రైలు యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో రైలులో ‘సూపర్ సేవర్ కార్డు’తో కొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రో ఎండీ కె.వి.బి రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్డుతో ఏడాదిలో 100 రోజుల్లో కేవలం రూ.59కే రోజంతా ప్రయాణించవచ్చని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ సూపర్ సేవర్ కార్డుతో ఆయా రోజుల్లో హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచి …
Read More »