రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరిమీద మరొకి ఉన్న ప్రేమను చాటుకునే పండుగ. రాఖీ అంటే రక్ష. సోదరుడు ప్రతి పనిలో విజయం సాధించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుతూ సోదరి అన్న, తమ్ముడు చేతికి రాఖీ కడుతుంది. రాఖీ కట్టించుకున్న సోదరుడు అన్నివేళలా తనకు రక్షణగా ఉంటానని ప్రామిస్ చేసినట్లు దీని అర్థం. అందుకే ఏ ఆడపిల్లా ఈ రక్షాబంధన్ను మిస్ అవ్వదు. అంతే కాకుండా ప్రెగ్నెంట్స్ …
Read More »‘అది కోరుకునే అమ్మాయిలు వేశ్యలతో సమానం..’
శక్తిమాన్, మహాభారత్ సీరియల్తో ఫేమస్ అయిన ముకేశ్ఖన్నా ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగరిక సమాజానికి చెందిన యువతులు సెక్స్ గురించి మాట్లాడేందుకు ఇంట్రస్ట్ చూపించరని, అలా కాదని ఎవరైనా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడారంటే వారు వేశ్యలే అని ముకేశ్ఖన్నా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీష్మ్ ఇంటర్నేషనల్ అనే తన యూట్యూబ్ ఛానల్లో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అయింది. …
Read More »షూటింగ్ లో విశాల్ కు తీవ్ర గాయాలు..
హీరో విశాల్కు షూటింగ్లో ఈరోజు(గురువారం) ప్రమాదం జరిగింది. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోని సినిమాకు సంబంధించి ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. విశాల్ తీవ్రంగా గాయపడడం వల్ల మార్క్ ఆంటోని సినిమా చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. విశాల్ తొందరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.
Read More »ఇంటిపై జెండా ఎగరేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హర్ ఘర్ తిరంగాలో భాగంగా 13 నుంచి 15 వరకు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రాల్లో త్రివర్ణ పతకాల పంపిణీ జరుగుతోంది. అయితే జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. * త్రివర్ణ పతకాన్ని జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో మాత్రమే ఎగురవేస్తారు. * జెండా ఎగురవేసేటప్పుడు కాషాయం రంగు పైకి ఉండాలి …
Read More »నాకు అంత టైమ్ లేదు.. ఎవరేమన్నా డోంట్ కేర్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ప్రమోషన్స్కి చెప్పులేసుకెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్లో ఆమధ్య ఓ స్టార్ హీరో కూడా దీని గురించి మాట్లాడారు. తాజాగా విజయ్ అలా చెప్పులేసుకెళ్లడం వెనుక కారణాన్ని చెప్పారు. ఇంతకీ విజయ్ ఎందుకు అలా చేశాడంటే.. టైమ్ను వృథా చేయకూడదనే తాను చెప్పులేసుకెళ్తున్నట్లు చెప్పారు విజయ్. రోజుకు ఒక డ్రస్ దానికి మ్యాచింగ్ షూ వెతుక్కునేందుకు చాలా టైం పడుతుందని …
Read More »ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదల
ఏపీ ఈసెట్-2022 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అమ్మాయిలు 95.68 శాతం, అబ్బాయిలు 91.44 శాతం మంది పాసయ్యారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, ఉన్నత మండలి ఛైర్మన్ ప్రొ. కే హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. జులై 22న ఆన్లైన్ పద్థతిలో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 37 వేల మంది విద్యార్థులు …
Read More »సమంత కనిపిస్తే చైతూ ఏం చేస్తాడో తెలుసా..!
లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న చైతూ తాజాగా తన పర్సనల్ లైఫ్కు సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. చాలా మంది అభిమానులు తన చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏంటని అడుగుతున్నారని, కొందరు దాని మీనింగ్ తెలియకున్నా వారూ అదే వేయించుకోవడం చూశా అని చెప్పారు చైతన్య. ఇంతకీ దాని అర్థం ఏంటంటే సామ్తో జరిగిన పెళ్లి తేదీని అలా టాటూగా వేయించుకున్నాడట చైతూ. …
Read More »ఇకపై వాట్సాప్లో అలా కుదరదు..! త్వరలో కొత్త ఫెసిలిటీస్
వాట్సాప్లో మనం ఒకరికి మెసేజ్ పంపితే వాళ్లు చూశాకే డిలీట్ చేసే వ్యూ వన్స్ మెసేజస్ను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కుదరదని చెబుతోంది ఆ సంస్థ. త్వరలో ఈ స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్ను బ్లాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నట్లు తెలిపారు సీఈఓ మార్క్ జుకర్బర్గ్. ప్రస్తుతం కొందరు మెసేజస్ చదివిన వెంటనే స్క్రీన్ …
Read More »వామ్మో.. చైనా మళ్లీ ముంచేలా ఉందే..! మరో వైరస్ వ్యాప్తి
చైనా మరోసారి షాకిచ్చింది. ఆ దేశంలో జంతువుల నుంచి మనుషులకు మరో కొత్త వైరస్ సోకింది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా అనే వైరస్ షాంగ్డాంగ్, హెనాన్ ప్రావీన్స్ల్లో కొందర్లో గుర్తించారు. ఈ కొత్త వైరస్కు లాంగ్యా హెనిపా వైరస్ అని పేరుపెట్టారు. ఇది మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. దీనివల్ల 40 నుంచి 75 శాతం మరణాలు ఉండొచ్చు. ఈ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. …
Read More »రేపే ఓటీటీలో ‘ది వారియర్’.. ఎందులో అంటే..!
లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ నటించిన యాక్షన్ మూవీ ది వారియర్ ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ + హాట్స్టార్లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇందులో రామ్ సరసన కృతిశెట్టి నటించింది.
Read More »