Home / Jhanshi Rani (page 98)

Jhanshi Rani

కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి గవర్నర్‌ ఎవరు?: ప్రొ.నాగేశ్వర్‌

తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. తాను తలచుకుంటే ప్రభుత్వం పడిపోయేదని.. బడ్జెట్‌ సమావేశాలకు అనుమతివ్వకుండా 15 రోజులు పెండింగ్‌లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేదంటూ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాగేశ్వర్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారని.. ఆయన్ను ఇంటికి పంపడానికి గవర్నర్‌ ఎవరని నాగేశ్వర్‌ ప్రశ్నించారు. …

Read More »

18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ త్వరలో ప్రికాషన్‌ డోస్‌..

మనదేశంలోకి కొవిడ్‌ కొత్త వేరియంట్‌ వచ్చిందన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ పంపిణీని మరింత ఎక్కువగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్‌ డోసు ఇవ్వనుంది. ఏప్రిల్‌ 10 ఈ ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ప్రైవేట్‌ కేంద్రాల్లోనే దీన్ని పంపిణీ చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకుని …

Read More »

టెన్త్‌ స్టూడెంట్స్‌కి గుడ్‌ న్యూస్‌

తెలంగాణలో టెన్త్‌ క్లాస్‌ స్టూడెంట్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎగ్జామ్స్‌ సమయాన్ని అరగంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా సమయాన్ని పొడిగించారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పరీక్షల సమయాన్ని  2.45 గంటల నుంచి 3.15 గంటల వరకు పొడిగించినట్లు  సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామని.. క్వశ్చన్‌ పేపర్‌లో ఛాయిస్‌ ఎక్కువగా ఇస్తున్నామని …

Read More »

దాని వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా: అల్లు అర్జున్

ఈరోజు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బర్త్‌డే. ఎంతో మంది ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెప్పారు. దీంతో అల్లు అర్జున్‌  వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆయన ఓ లెటర్‌ను పోస్ట్‌ చేశారు. నా 40 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ఏదో తెలియని ఫీలింగ్‌ కలుగుతోందని బన్నీ చెప్పారు. నా ఫ్యామిలీ మెంబర్స్‌, స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు, సినీ ఇండస్ట్రీ వాళ్లు, …

Read More »

‘గవర్నర్‌జీ..ఎన్టీఆర్‌ టైమ్‌లో జరిగిందేంటో గుర్తు చేసుకోండి’

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రాజకీయాల్లో హట్‌టాపిక్‌గా మారుతున్నాయి. గవర్నర్‌ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్‌ కూడా గవర్నర్‌ కామెంట్స్‌పై రెస్పాండ్‌ అయ్యారు. గవర్నర్‌ గౌరవానికి భంగం కలిగించలేదని.. ఆమెను అవమానించలేదని చెప్పారు. గవర్నరే అన్నీ ఊహించుకుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లేటెస్ట్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా …

Read More »

ఎవరెన్ని చేసినా నా వెంట్రుక కూడా పీకలేరు: జగన్‌ ఫైర్‌

రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గవర్నమెంట్‌ స్కూళ్ల రూపురేఖలు మారాయని.. అందుకే విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని చెప్పారు. నంద్యాలలో ‘జగననన్న వసతి దీవెన’ రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదును జమ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. గవర్నమెంట్‌ స్కూళ్లలో చేరికల కోసం ఎమ్మెల్యేలు రికమెండేషన్‌ లెటర్‌లు ఇస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా …

Read More »

పవన్‌ కాపురం ఒకరితో.. కన్నుకొట్టడం మరొకరితో.. పేర్ని నాని సెటైర్లు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహమని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎవరి పల్లకీలూ మోయబోమని చెప్తున్న పవన్‌ కళ్యాణ్.. 2014లో ఎవరి పల్లకీ మోశాడని సూటిగా ప్రశ్నించారు. కేబినెట్‌ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ …

Read More »

గవర్నర్‌ తనకు తానే అన్నీ ఊహించుకోకూడదు: కేటీఆర్‌

గవర్నర్‌ తమిళిసైతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌తో వివాదంపై తొలిసారిగా స్పందించారు. గవర్నర్‌ అంటే తమకు గౌరవం ఉందని.. ఆమెను ఎక్కడా తాము అవమానించలేదని చెప్పారు. ఎక్కడ అవమానం జరిగిందో చెప్పాలన్నారు. కౌశిక్‌రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్‌ ఆయన్ను ఎమ్మెల్సీగా నియమించేందుకు ఆమోదం తెలపలేదని తెలిసిందన్నారు. తనను ఇబ్బంది పెడుతున్నట్లు తమిళిసై …

Read More »

కొత్త కేబినెట్‌లో పాతవాళ్లు ఎంతమంది? కొడాలి నాని ఏమన్నారంటే?

ఇటు కేబినెట్‌లో అటు పార్టీలో కొందరు సమర్థులు కావాలని.. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్‌ ప్రారంభంలోనే చెప్పారన్నారు. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్‌కు తమ రాజీనామాలను సమర్పించామని చెప్పారు. జగన్‌ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు. పార్టీలో …

Read More »

ఏపీ కేబినెట్‌.. 24 మంది మంత్రుల రాజీనామా

ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేబినెట్‌ భేటీ అనంతరం తమ రాజీనామాలను సీఎం జగన్‌కు అందజేశారు. కేబినెట్‌ సమావేశంలో 36 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. సంగం బ్యారేజ్‌కి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు, మిల్లెట్‌ మిషన్‌ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజీనామాలను ఈ రాత్రికే గవర్నర్‌ ఆమోదించే అవకాశం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat